CP : విజయవాడకు కొత్త సీపీని నియమించిన ఈసీ.. ఎవరంటే?

ఏపీ ఇంటలిజెన్స్ డీజీ గా కుమార్ విశ్వజీత్, విజయవాడ సీపీగా రామకృష్ణ ఐపీఎస్ ను ఈసీ నియమించింది. ఈ మేరకు మరికొద్ది సేపట్లో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. జగన్ పై రాయి దాడి నేపథ్యంలో విజయవాడ సీపీ. ఇంటలిజెన్స్ డీజీలపై ఈసీ నిన్న వేటు వేసిన విషయం తెలిసిందే.

New Update
జమ్మలమడుగులో హైటెన్షన్‌.. నేతలకు భారీగా భద్రత పెంపు!

EC : ఇటీవల సీఎం జగన్(CM Jagan) పై రాళ్ల దాడి ఘటనపై సీరియస్ అయిన ఈసీ విజయవాడ(Vijayawada) సిటీ పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ డీజీపై వేటు వేసిన విషయం తెలిసిందే. తక్షణమే విధుల నుంచి తప్పుకోవాలని వారిని ఆదేశించిన ఈసీ.. ఈ రోజు వారి స్థానంలో కొత్త అధికారులను నియమించింది. ఏపీ ఇంటలిజెన్స్ డీజీ గా కుమార్ విశ్వజీత్ ఐపీఎస్ ను నియమించింది. విజయవాడ పోలీస్ కమిషనర్ గా రామకృష్ణ(Ramakrishna) నియమించింది. ఈ మేరకు మరికొద్ది సేపట్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి.
publive-image

Also Read : ఎన్నికలను మేము నియంత్రించలేం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు