Telangana: సంగారెడ్డిలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

సంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల భూమి కంపించడం కలకలం రేపింది. న్యాల్కర్, ముంగి గ్రామాల్లో భూమి కంపించింది. దీంతో ఒక్కసారిగా అక్కడి స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు

Earthquake : హిమాచల్ ప్రదేశ్‌లో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 5.3 తీవ్రతగా నమోదు
New Update

సంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల భూమి కంపించడం కలకలం రేపింది. న్యాల్కర్, ముంగి గ్రామాల్లో సాయంత్రం 4.30 గంటలకు స్వల్పంగా భూమి కంపించింది. దీంతో అక్కడి స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఈ భూప్రకంపనలపై ఆరా తీస్తున్నారు.

#earthquake #sangareddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe