New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/earth.jpg)
సంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల భూమి కంపించడం కలకలం రేపింది. న్యాల్కర్, ముంగి గ్రామాల్లో సాయంత్రం 4.30 గంటలకు స్వల్పంగా భూమి కంపించింది. దీంతో అక్కడి స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఈ భూప్రకంపనలపై ఆరా తీస్తున్నారు.
తాజా కథనాలు