Andhra Pradesh Elections: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రధాన పార్టీలు పొత్తుల కోసం కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా జనసేన(Janasena), టీడీపీ(TDP), బీజేపీ(BJP) మధ్య పొత్తుల అంశంలో దోబూచులాట నడుస్తోంది. ఈ మూడు పార్టీల పొత్తుల అంశం ఏపీలో హాట్ టాపిక్గా నడుస్తున్న వేళ.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి(Daggubati Purandeswari) ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓవైపు జనసేన-టీడీపీ పొత్తు ఇప్పటికే ఖరారు కాగా.. ఇప్పుడు జనసేనతో తమ పొత్తు కొనసాగుతోందని పురంధేశ్వరి ప్రకటించారు. దీంతో ఈ అంశంపై ఏపీ పాటిలిక్స్లో సంచనలం రేపుతోంది. ఏపీలో ఏం జరుగుతోంది? 2014 నాటి పాలిటిక్స్ మళ్లీ పునరావృతం అవుతాయా? అనే చర్చ నడుస్తోంది.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: ఏపీలో 2014 సీన్ రీపీటేనా? పురంధేశ్వరి కామెంట్స్కి అర్థం అదేనా?!
ఏపీలో ఇప్పటికే టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదరగా.. ఇప్పుడు బీజేపీ సైతం పొత్తుకు సై అంటోంది. జనసేనతో తమ పొత్తు కొనసాగుతోందని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి అన్నారు. దీన్నిబట్టి వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసి పోటీ చేస్తాయని అంచనా వేస్తున్నారు.
Translate this News: