Mumbai : సాధారణ ప్రజలనే మాత్రమే కాదు ప్రముఖులు, న్యాయమూర్తులనూ సైతం వదలట్లేదు సైబర్ నేరగాళ్లు (Cyber Criminals). ఏకంగా జిల్లాకోర్టు జడ్జి (District Court Judge) నే బురిడి కొట్టించి భారీ మొత్తంలో దోచేశారు. హైకోర్టు న్యాయమూర్తి ఫొటో వాడుకుని నట్టేటా ముంచేసిన సంఘటన మహారాష్ట్రాలో చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని సోలాపుర్కు చెందిన జిల్లా జడ్జి రూ.50 వేలు మోసపోయారు.
పూర్తిగా చదవండి..Cyber Crime : జడ్జికే జలక్ ఇచ్చిన సైబర్ నేరగాళ్లు.. వాట్సప్ డీపీలో ఆ ఫొటో పెట్టి!
మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన జిల్లా జడ్జికి సైబర్ నేరగాళ్లు ఊహించని షాక్ ఇచ్చారు. వాట్సప్ డీపీలో హైకోర్టు జడ్జి ఫొటో వాడుకుని రూ.50 వేలు దోచేశారు. ఇదే అదనుగా మరిన్ని డిమాండ్స్ చేయడంతో న్యాయమూర్తి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Translate this News: