భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ రిటర్మెంట్ పై కొంతకాలంగా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. గత సీజన్ లోనూ ధోని ఆడతాడో లేదో అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు జరిగిన విషయం తెలిసిందే. కాగా మోకాలు గాయంతోనే సీజన్ 16 ఆడిన ధోని చెన్నైకి 5వసారి కప్ అందించాడు. అయితే మరో మూడు నెలల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 17వ సీజన్ ప్రారంభం కానుండగా ధోని విడ్కోలుపై మళ్లీ డిస్సషన్ మొదలైంది.
పూర్తిగా చదవండి..ధోనీ వీడ్కోలుపై స్పందించిన సీఎస్కే సీఈవో.. ఏమన్నారంటే
ధోనీ రిటైర్మెంట్ పై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించారు. ఈ విషయంపై మాకు ఎలాంటి సమాచారం లేదు. కెప్టెన్ ధోనీనే నేరుగా సమాధానం ఇస్తాడు. అతడి ఫిట్నెస్ బాగుంది. జిమ్లో వర్కౌట్స్ కూడా ప్రారంభించాడు. మరో 10 లేదా 15 రోజుల్లో నెట్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టే అవకాశం ఉందన్నారు.
Translate this News: