ఏపీలో దారుణం.. నోరు మూసి... పొదల్లోకి లాక్కెళ్లి చిన్నారిపై

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి యత్నిచారు. బాలిక కాళ్లు, చేతులు కట్టేసి నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి దారుణానికి ఒడిగట్టబోయారు. ఇంతలో స్థానికుల కంట పడడంతో నిందితులను చితకబాదారు.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు