CPI Narayana : బిగ్బాస్(Bigg Boss 7 Telugu) ఇప్పటి వరకు 7 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత ఆదివారం బిగ్బాస్ 7 సీజన్ విన్నర్గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్(Pallavi Prasanth) నిలిచాడు. కార్యక్రమం ముగిసిన తరువాత ప్రశాంత్ పోలీసుల సూచనలను ఉల్లంఘించినందుకు అతని పై కేసు నమోదు చేయడంతో అందరూ ప్రశాంత్ అరెస్ట్ తప్పదు అని అందరూ భావించారు.
పూర్తిగా చదవండి..Bigg Boss : పల్లవి ప్రశాంత్ సూసైడ్ చేసుకుంటాడేమో : సీపీఐ నారాయణ!
కేవలం ప్రశాంత్ మీద కాదు..బిగ్ బాస్ మేనేజ్మెంట్, హోస్ట్ నాగార్జున మీద కూడా కేసులు నమోదు చేయాలని సీపీఐ నారాయణ అన్నారు. '' ఓ రైతు బిడ్డ మీద కేసులు పెట్టి వేధించడం , హింసించడం, ఇబ్బంది పెట్టడం తగదు.అతను ఆత్మహత్య చేసుకుంటే ఎవరిది బాధ్యత? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Translate this News: