Food Tips: ప్రస్తుత కాలంలో ఏ పని చేయాలన్న సమయం తక్కువగా ఉంటుంది. మరి సమయానికి వంట చేయలంటే ఇంక ఇబ్బందిగా ఉంటుంది. అయితే.. వంటలను సులభం చేయడానికి పప్పును ప్రెషర్ కుక్కర్లో వండుతారు. ఇది పప్పు త్వరగా ఉడికిపోయి. సమయం ఆదా అవుతుంది. భారతీయ ఆహారంలో బియ్యం, పప్పులు చాలా ముఖ్యమైనవి. అన్నం సూప్ లేదా పప్పు లేకుండా భోజనం అసంపూర్ణంగా ఉంటుంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో పప్పును వివిధ రకాలుగా తయారు చేస్తారు. కానీ చాలా మందికి పప్పు తినడం వల్ల కడుపు ఉబ్బరం వస్తుంది. సరిగా జీర్ణం కాదు. దీనికి కారణం మనం వాడే కుక్కర్ అని పరిశోధనల్లో తేలింది. ప్రెషర్ కుక్కర్లో పప్పులు వండటం వల్ల వాటిలోని యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. అయితే.. పప్పును కుక్కర్లో వండకూడదని చెబుతుంటారు. ఇది నిజమేనా? కాదా అనేదానిపై కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Food Tips: కుక్కర్లో వండిన పప్పు ఆరోగ్యానికి ప్రమాదమా?
భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో పప్పును వివిధ రకాలుగా తయారు చేస్తారు. ప్రెషర్ కుక్కర్లో పప్పులు వండటం వల్ల వాటిలోని యూరిక్ యాసిడ్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆకుపచ్చ, గోధుమ బీన్స్ని కుక్కర్లో కంటే నేరుగా ఉడికించుకోవడం మంచిది. ఆహారం తీసుకునేటప్పుడు నీళ్లు తాగకూడదు.
Translate this News: