CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లారు. సీఎం అయ్యాక మొదటిసారి ఏడు కొండల వెంకన్నస్వామిని దర్శించుకోనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు వెళ్లనున్నారు. మనవడి పుట్టెంటుకల మొక్కును సీఎం రేవంత్ తీర్చుకోనున్నారు. రాత్రి తిరుమలలోనే సీఎం రేవంత్ రెడ్డి బస చేయనున్నారు. రేపు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకోనున్నారు.
CM Revanth Reddy: తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి
TG: సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లారు. మనవడి పుట్టెంటుకల మొక్కును సీఎం రేవంత్ తీర్చుకోనున్నారు. సీఎం అయ్యాక మొదటిసారి ఏడు కొండల వెంకన్నస్వామిని దర్శించుకోనున్నారు రేవంత్.
New Update