తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నిజామాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్ది మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సీఎం ఉదయం 9గంటలకు ప్రగతి భవన్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరనున్నారు. నిజామాబాద్ జిల్లాలో వేల్పూర్ కు ఉదయం 9గంటల 40 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజుల పార్థివ దేహానికి నివాళ్ళు అర్పిస్తారు. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ అంతిమ యాత్రలో పాల్గొంటారు. తిరిగి కేసీఆర్ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ నుండి హెలికాప్టర్ ద్వారా 10 :30 నిమిషాలకు బయలుదేరి 11:10 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయనికి చేరుకుంటారు.
పూర్తిగా చదవండి..CM KCR : నిజామాబాద్కు కేసీఆర్… మంత్రి వేములను పరామర్శించనున్న సీఎం..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నిజామాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్ది మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సీఎం ఉదయం 9గంటలకు ప్రగతి భవన్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరనున్నారు. నిజామాబాద్ జిల్లాలో వేల్పూర్ కు ఉదయం 9గంటల 40 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజుల పార్థివ దేహానికి నివాళ్ళు అర్పిస్తారు. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ అంతిమ యాత్రలో పాల్గొంటారు. తిరిగి కేసీఆర్ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ నుండి హెలికాప్టర్ ద్వారా 10 :30 నిమిషాలకు బయలుదేరి 11:10 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయనికి చేరుకుంటారు.
Translate this News: