Kamareddy: కాంగ్రెస్ దళితులను మోసం చేసే ప్రయత్నం చేస్తోంది: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నందున నిజామాబాద్ జిల్లా మాజీ ఎంపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దూకుడు పెంచారు. వరసగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పర్యటన చేస్తూ.. ప్రతిపక్షాలపై పలు విమర్శలు చేస్తున్నారు.