Janasena VS TDP in Pithapuram: పిఠాపురంలో టీడీపీ, జనసేన ఇరుపార్టీల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తాటిపర్తిలో జనసేన, టీడీపీ మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. అపర్ణ దేవి అమ్మవారి ఆలయ బాధ్యతలు అప్పగించే విషయంలో వివాదం రాజుకుంది. జనసేన నాయకులకు గతపాలక వైసీపీ కమీటీ అప్పగించింది. ఆలయ బాధ్యతల కోసం జనసేన, టీడీపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. తోపులాట జరగడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
పూర్తిగా చదవండి..Pithapuram: పిఠాపురంలో జనసేన, టీడీపీ నేతల ఫైటింగ్
AP: పిఠాపురంలో టీడీపీ, జనసేన ఇరుపార్టీల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తాటిపర్తిలో అపర్ణ దేవి అమ్మవారి ఆలయ బాధ్యతలు అప్పగించే విషయంలో వివాదం రాజుకుంది. పవన్ను గెలిపించిన తమకు జనసేన నీచాతి నీచంగా చూస్తోందని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.
Translate this News: