Bhairavam: తాగేసి పడుకుందాం.. మెగా హీరోతో మనోజ్ రచ్చ రచ్చ! ప్రోమో చూశారా

మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ నటించిన 'భైరవం' చిత్రం ఈనెల 30న విడుదల కానుంది. ఈనేపథ్యంలో మూవీ టీమ్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఇందులో భాగంగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఫన్నీ చిట్ చాట్ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.

New Update

Bhairavam:మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ నటించిన  'భైరవం' చిత్రం ఈనెల 30న విడుదల కానుంది. ఈనేపథ్యంలో మూవీ టీమ్ జోరుగా  ప్రమోషన్స్ చేస్తోంది. ఇందులో భాగంగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఫన్నీ చిట్ చాట్ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు