ప్రజాసేవ చేయడానికి తనకు అవకాశం ఇచ్చిన పార్టీ టీడీపీ (TDP) అని దెందులూరు అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ (Chinthamaneni Prabhakar) అన్నారు. అనేక మందికి ఈ పార్టీ ద్వారా ప్రజసేవ చేయడానికి ఈ అవకాశం కలిగిందన్నారు. ప్రజల గుండెల్లో ఈ పార్టీకి సుస్థిరమైన స్థానం ఉంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో 150-160 వరకు సీట్లు టీడీపీ కూటమికి వస్తాయన్నారు. జగన్ సింహం కాదు పిల్లి అని అన్నారు. సిద్ధం అంటున్న జగన్ పోవడానికి సిద్ధం అని ఎద్దేవా చేశారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఈ కింది వీడియోలో చూడండి.
AP Politics: జగన్ సింహం కాదు పిల్లి.. పోవడానికే 'సిద్ధం': చింతమనేని పంచ్ లు
ఏపీ సీఎం జగన్ సింహం కాదు పిల్లి అన్నారు టీడీపీ సీనియర్ నేత, దెందలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. జగన్ ఓడిపోవడాని 'సిద్ధం' అంటూ సెటైర్లు వేశారు. ఏపీ ఎన్నికల వేళ ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
New Update