AP: అసెంబ్లీ సాక్షిగా వారికి వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు..!
మదనపల్లె ఆర్డీవో ఆఫీస్లో అగ్నిప్రమాదంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఫైల్స్ ను ఉద్దేశపూర్వకంగా తగులబెట్టారన్నారు సీఎం చంద్రబాబు. ఇన్నాళ్లు ఎన్ని తప్పులు చేసినా చెల్లుబడి అయిందని ఇకపై చెల్లదని హెచ్చరించారు. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తానంటే ఉపేక్షించేది లేదన్నారు.
CM Chandrababu: మదనపల్లె ఆర్డీవో ఆఫీస్ లో అగ్నిప్రమాదంపై (Madanapalle RDO Fire accident) ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఫైల్స్ ను ఉద్దేశపూర్వకంగా తగులబెట్టారని..అసైన్డ్ ల్యాండ్స్ కి సంబంధించిన ఫైల్స్ అన్నింటిని దగ్థం చేశారని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. కొద్దిరోజుల క్రితం మైన్స్ శాఖకు సంబంధించిన ఫైల్స్ ను కరకట్టమీద తగులబెట్టారని.. ఎన్నికల రిజల్ట్ కు ముందు సీఐడీ కార్యాలయంలో ఫైల్స్ దగ్థం చేశారన్నారు. అందుకే మదనపల్లి ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నామన్నారు.
అవినీతి బయటకు రాకుండా ఉండాలని కావాలనే ఫైల్స్ అన్నింటికి నిప్పు పెట్టారన్నారు. అందుకే లోతుగా విచారణ జరిపి అసలు నిందితులు ఎవరో, ఆ ఫైల్స్ లో ఏం ఉందో తేల్చాలని ఆదేశించానన్నారు. నేరగాళ్లకు, తప్పులు చేసేవాళ్లకు అసెంబ్లీ సాక్షిగా వార్నింగ్ ఇస్తున్నానన్నారు సీఎం చంద్రబాబు. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తానంటే ఉపేక్షించేది లేదన్నారు. ఇన్నాాళ్లు ఎన్ని తప్పులు చేసినా.. చెల్లుబడి అయిందని..ఇకపై చెల్లదని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో హెచ్చరించారు.
AP: అసెంబ్లీ సాక్షిగా వారికి వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు..!
మదనపల్లె ఆర్డీవో ఆఫీస్లో అగ్నిప్రమాదంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఫైల్స్ ను ఉద్దేశపూర్వకంగా తగులబెట్టారన్నారు సీఎం చంద్రబాబు. ఇన్నాళ్లు ఎన్ని తప్పులు చేసినా చెల్లుబడి అయిందని ఇకపై చెల్లదని హెచ్చరించారు. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తానంటే ఉపేక్షించేది లేదన్నారు.
CM Chandrababu: మదనపల్లె ఆర్డీవో ఆఫీస్ లో అగ్నిప్రమాదంపై (Madanapalle RDO Fire accident) ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఫైల్స్ ను ఉద్దేశపూర్వకంగా తగులబెట్టారని..అసైన్డ్ ల్యాండ్స్ కి సంబంధించిన ఫైల్స్ అన్నింటిని దగ్థం చేశారని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. కొద్దిరోజుల క్రితం మైన్స్ శాఖకు సంబంధించిన ఫైల్స్ ను కరకట్టమీద తగులబెట్టారని.. ఎన్నికల రిజల్ట్ కు ముందు సీఐడీ కార్యాలయంలో ఫైల్స్ దగ్థం చేశారన్నారు. అందుకే మదనపల్లి ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నామన్నారు.
అవినీతి బయటకు రాకుండా ఉండాలని కావాలనే ఫైల్స్ అన్నింటికి నిప్పు పెట్టారన్నారు. అందుకే లోతుగా విచారణ జరిపి అసలు నిందితులు ఎవరో, ఆ ఫైల్స్ లో ఏం ఉందో తేల్చాలని ఆదేశించానన్నారు. నేరగాళ్లకు, తప్పులు చేసేవాళ్లకు అసెంబ్లీ సాక్షిగా వార్నింగ్ ఇస్తున్నానన్నారు సీఎం చంద్రబాబు. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తానంటే ఉపేక్షించేది లేదన్నారు. ఇన్నాాళ్లు ఎన్ని తప్పులు చేసినా.. చెల్లుబడి అయిందని..ఇకపై చెల్లదని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో హెచ్చరించారు.
Also Read: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?
AP CRIME : భర్తతో రాసలీలలు.. మహిళను స్తంభానికి కట్టేసి కొట్టిన భార్య!
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో మరో వివాహేతర సంబంధం బయటపడింది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
AP Road Accident: ఏపీలో ఘోరం.. రోడ్డు దాటుతుండగా మహిళా టీచర్ను ఢీకొట్టిన కారు - స్పాట్ డెడ్
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా ఒక కారు మహిళా టీచర్ పద్మావతిని ఢీకొట్టింది. క్రైం | Short News | Latest News In Telugu | గుంటూరు | కర్నూలు | ఆంధ్రప్రదేశ్
AP And Telangana: హైదరాబాద్లో జీఆర్ఎంబీ, అమరావతిలో కేఆర్ఎంబీ జలశక్తి సమావేశంలో కీలక నిర్ణయం
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులు, వాటాలు, అనుమతులు, కొత్త ప్రాజెక్టుల..... Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
CM Revanth Reddy : తెలంగాణ నీటి హక్కులను కేసీఆర్ ఎపీకి ధారదత్తం చేశారు : రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి భేటీ.. Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్
Srisailam Reservoir: శ్రీశైలం జలాశయంలో షాకింగ్ సీన్..చేపలకోసం కొట్టుకున్న జాలర్లు
శ్రీశైలం జలాశయానికి మత్స్యకారులు పోటెత్తారు.పెద్దసంఖ్యలో తెప్పలు వేసుకుని, వలలతో వేటకు ఉపక్రమించారు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ భేటీ-PHOTOS
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమావేశమయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీకి ఇరు రాష్ట్రాల జల వనరుల శాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్
World Emoji Day 2025: ఒక నవ్వు నుంచి వేల భావాలు.. పాపులర్ ఎమోజీ ఏంటో తెలుసా?
🔴Live News Updates: భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Telangana Rain Update: తెలంగాణలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో దంచుడే దంచుడు
Imran Khan: నాకేమైనా జరిగితే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ దే బాధ్యత.. ఇమ్రాన్ ఖాన్
Telangana Villages : బిగ్ షాక్.. తెలంగాణలోని 14 గ్రామాలు మహారాష్ట్రలో విలీనం !