CM YS Jagan v/s Chandrababu : నెల్లూరు(Nellore) దెందులూరు వైసీపీ(YCP) సిద్ధం సభ(Siddham Sabha) లో సీఎం జగన్(CM Jagan) చంద్రబాబు(Chandrababu) పై రెచ్చిపోయారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చీల్చి చెండాడాలని అన్నారు. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా అని సభకు వచ్చిన వైసీపీ శ్రేణులను సీఎం జగన్ ప్రశ్నించారు. ఇంటింటి భవిష్యత్తును మరింత మార్చేందుకు మీరు సిద్ధమా? దుష్టచతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధమా?, పేదల భవిష్యత్ను కాటేసే ఎల్లో వైరస్పై యుద్ధానికి మీరు సిద్ధమా? అని సభలో ప్రసంగించారు.
పూర్తిగా చదవండి..CM Jagan : చంద్రబాబు విలన్ .. సిద్ధం సభలో రెచ్చిపోయిన సీఎం జగన్
రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారని అన్నారు సీఎం జగన్. ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరిగానే కనిపిస్తాడని.. కానీ నిజం ఏంటంటే..కోట్ల మంది హృదయాల్లో జగన్ ఉన్నాడని పేర్కొన్నారు.
Translate this News: