CEO Mukesh Kumar Meena: ఏపీలో ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు సీఈవో మీనా కుమార్. ఏపీలో మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. అందులో 2,03,39,851 మంది పురుష ఓటర్లు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. తుది జాబితా ప్రకటన తర్వాత 5,94,631 మంది కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారని అన్నారు. ఎన్నికల కోసం మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
CEO Mukesh Kumar Meena: ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. సీఈవో కీలక ప్రకటన
ఏపీలో మొత్తం 4.14కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు సీఈవో మీనా కుమార్. అందులో 2,03,39,851 మంది పురుష ఓటర్లు.. 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. తనిఖీల్లో 203 కోట్ల విలువైన నగదు, మద్యం, అభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Translate this News: