CEO Mukesh Kumar Meena: ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. సీఈవో కీలక ప్రకటన
ఏపీలో మొత్తం 4.14కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు సీఈవో మీనా కుమార్. అందులో 2,03,39,851 మంది పురుష ఓటర్లు.. 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. తనిఖీల్లో 203 కోట్ల విలువైన నగదు, మద్యం, అభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.