వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గానికి ఒక సైకో తయారువుతున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఇక పై రౌడీయిజం చేస్తే తాట తీస్తానని..వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ‘సాగునీటి ప్రాజెక్టుల సందర్శన’లో భాగంగా నంద్యాల జిల్లా పర్యటకు వెళ్లిన చంద్రబాబు.. నందికొట్కూరులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.
పూర్తిగా చదవండి..ఇక నుంచి రౌడీయిజం చేస్తే తాటతీస్తా!
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గానికి ఒక సైకో తయారువుతున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఇక పై రౌడీయిజం చేస్తే తాట తీస్తానని..వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ‘సాగునీటి ప్రాజెక్టుల సందర్శన’లో భాగంగా నంద్యాల జిల్లా పర్యటకు వెళ్లిన చంద్రబాబు.. నందికొట్కూరులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.
Translate this News: