Dundigal : మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. దుండిగల్ నుంచి నాగళూరు కు వెళ్లే దారిలో కారు అతివేగం(Over Speed) తో పూలే విగ్రహాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహీంద్రా యూనివర్సిటీ(Mahindra University) కి చెందిన విద్యార్థి అన్నమనేని మేఘాంశ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
పూర్తిగా చదవండి..Hyderabad : దుండిగల్ లో కారు బీభత్సం.. అతి వేగంతో విగ్రహాన్ని ఢీకొట్టి..ఒకరు మృతి!
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ నుంచి నాగళూరు కు వెళ్లే దారిలో కారు అతివేగంతో పూలే విగ్రహాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
Translate this News: