Butta Renuka : వైసీపీలో కీలక పరిణామం.. మంత్రిని కలిసిన బుట్టా రేణుక.! కర్నూలు జిల్లా వైసీపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బుట్టా రేణుక మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కలిసింది. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ తరుఫున ఎమ్మిగనూరు నుంచి పోటీ చేసిన బుట్టా రేణుక ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంత్రి ఆనంను కలవడంపై ఆసక్తి నెలకొంది. By Jyoshna Sappogula 20 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి YCP : కర్నూలు జిల్లా (Kurnool District) వైసీపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బుట్టా రేణుక (Butta Renuka) మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కలిసింది. ఇటీవల ఎన్నికల్లో (Elections) వైసీపీ తరుపున ఎమ్మిగనూరు నుంచి పోటీ చేసి బుట్టా రేణుక ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంత్రి ఆనంను కలవడంపై ఆసక్తి నెలకొంది. Also Read: పవన్ స్పెషల్ ఫోకస్.. ఆ శాఖలో జరిగిన అవకతవకలపై ఆరా..! 2014లో వైసీపీ ఎంపీగా గెలిచి టీడీపీ (TDP) కి మద్దతు పలికిన బుట్టా రేణుక 2019 ఎన్నికలకు ముందు మళ్లీ వైసీపీలోకి వెళ్లింది. తాజాగా, ఇప్పుడు మంత్రి ఆనంను కలవడంపై ఆసక్తి నెలకొంది. బుట్టా రేణుక తిరిగి టీడీపీలోకి చేరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. #anam-ramanarayana-reddy #butta-renuka #kurnool మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి