KTR: ఈరోజు కవితను కలవనున్న కేటీఆర్, హరీష్ రావు

TG: గత రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. ఈరోజు లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలవనున్నారు. కాగా మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

New Update
Telangana : తీహార్ జైలులో కవితతో కేటీఆర్, హరీష్ ములాఖాత్

KTR: మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈరోజు లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case) లో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ను వారు కలవనున్నారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా కలవనున్నారు. కాగా మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పలు మార్లు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వెయ్యగా.. కవితకు ఈ విషయం లో నిరాశే ఎదురైంది. ప్రతిసారి బెయిల్ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. కాగా రేపు కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది.

చెల్లి బెయిల్ ప్రయత్నాలు..

లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత జైలుపాలై దాదాపు 6 నెలలు గడుస్తోంది. తన చెల్లిని బయటకు తెచ్చేందుకు మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కవితను బయటకు తెచ్చేందుకు ఢిల్లీలోని ప్రముఖ లాయర్లతో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఒకవైపు ఎమ్మెల్యేల ఫిరాయింపులు, మరోవైపు కూతురు జైలులో ఉండడంతో మనస్తాపంతో ఉన్నారు కేసీఆర్. ఎలాగైనా తన కూతురును ఈ కేసును బయటకు తేవాలని వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టులో పోరాడుతున్నారు కేటీఆర్.

STORY IS UPDATING...

Also Read : నేడు అమెరికాకు మంత్రి కోమటిరెడ్డి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴LIVE NEWS: చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ ఇంట్లో విషాదం.. తల్లి కమలహాసిని మృతి!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
Live News Updates

Live News Updates

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

Jyoti Malhotra: పహల్గాంకు జ్యోతి మల్హోత్రా.. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు

పహల్గాం ఉగ్రదాడికి కొన్ని నెలల ముందు జ్యోతి మల్హోత్రా ఆ ప్రదేశానికి వెళ్లినట్లు విచారణలో తేలింది. అలాగే ఈ దాడికి ముందు పాకిస్థాన్‌లో చాలాసార్లు పర్యటించిందని.. ఓసారి చైనాకు కూడా వెళ్లొచ్చిందని పోలీసులు తెలిపారు.

 YouTuber Jyoti Malhotra
YouTuber Jyoti Malhotra

 

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిందనే ఆరోపణలతో అరెస్టయిన జ్యోతి మల్హోత్రా కేసులో ఊహించని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రదేశానికి వెళ్లినట్లు విచారణలో తేలింది. అలాగే ఈ దాడికి ముందు పాకిస్థాన్‌లో చాలాసార్లు పర్యటించిందని.. ఓసారి చైనాకు కూడా వెళ్లొచ్చిందని పోలీసులు తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ ఎంబసీ అధికారి డానిష్‌తో టచ్‌లో ఉన్నట్లు తేలింది. ఆమెను అతడు ట్రాప్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. 

Also Read: జమ్మూకశ్మీర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు

YouTuber Jyoti Malhotra’s Pahalgam Trip

అంతేకాదు ఆమెకు పాక్‌ ఆర్మీ,  ఐఎస్‌ఐ  అధికారులతో కూడా సంబంధాలు ఉన్నట్లు తేలింది. అలాగే జ్యోతి జాడలు ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా వెలుగుచూశాయి. 2023 సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ హైదరాబాద్‌-బెంగళూరు వందేభారత్‌ రైలును ప్రారంభించారు. ఆ సమయంలో ఆమె హడావుడి చేశారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ అలాగే అప్పటి గవర్నర్‌ తమిళసై పాల్గొన్న కార్యక్రమంలో జ్యోతి ఉన్నారు. 

Also Read: ఆపరేషన్ సిందూర్‌పై సంచలన వ్యాఖ్యలు.. యూనివర్సిటీ ప్రొఫెసర్ అరెస్ట్

ఆ సమయంలో యూట్యూబర్‌గా వీడియోలు చేస్తూ హల్‌చల్ చేశారు. ఇటీవల గూఢచర్యం కేసులో జ్యోతి మల్హోత్రా అరెస్టు కావడంతో ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఎవరినైనా కలిశారా ? అక్కడ ఇంకా ఏమైన వీడియోలు తీశారా ? అని నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.   

Also Read: కంటెంట్ క్రియేటర్ల కోసం గ్లోబల్ కాంటెస్ట్...50,000 డాలర్ల బహుమతి

Also Read: ఇండియా పాక్‌ యుద్ధం..పాకిస్థాన్ గెలిచిందంటూ ఆఫ్రిది, అక్తర్ సంబురాలు

 

latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu

  • May 19, 2025 22:04 IST

    LSG vs SRH : పంత్ మళ్లీ అట్టర్ ప్లాప్.. లక్నో భారీ స్కోర్!

    ఐపీఎల్ లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతోన్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోర్ చేసింది.  నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205  పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (65), ఐడెన్ మార్క్రామ్ (61) పరుగులతో రాణించారు.

    pant-kunnow



  • May 19, 2025 22:03 IST

    Windsor Pro electric SUV: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..

    జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా లాంచ్ చేసిన విండ్సర్ ప్రో ఎలక్ట్రిక్ SUV 24 గంటల్లో 8,000 బుకింగ్‌లతో సంచలనం సృష్టించింది. బెంగళూరులో మొత్తం 150 యూనిట్లు ఒకేసారి డెలివరీ చేశారు. బ్యాటరీ, డిజైన్ పరంగా ఈ కారుకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

    Windsor Pro electric SUV
    Windsor Pro electric SUV

     



  • May 19, 2025 19:24 IST

    LSG vs SRH : టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. లక్నో బ్యాటింగ్!

    ఐపీఎల్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోతే లక్నో టోర్నీ నుంచి ఎలిమినేట్ అవుతుంది. 

    Rishabh Pant lost



  • May 19, 2025 16:58 IST

    Old city Fire Accidents: 365 రోజుల్లో 500లకు పైగా అగ్ని ప్రమాదాలు.. పాతబస్తీపై అధికారుల ఆందోళన!

    హైదరాబాద్ ఓల్డ్ సిటీ అగ్ని ప్రమాదంపై మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. గడిచిన ఈ ఏడాదిలో 500లకుపైగా ప్రమాదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ మొత్తం 2,500 ప్రమాదాలు జరిగితే 25% కేసులు పాతబస్తీలోనే ఉన్నాయని, ఇందుకు ప్రధాన కారణాలను వెల్లడించారు.

    old city fr
    old city fr Photograph: (old city fr)



  • May 19, 2025 16:57 IST

    Supreme Court Sri Lankan Refugees Case: ఇదేం ధర్మశాల కాదు.. శ్రీలంక శరణార్థులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

    భారత్ లో తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ శ్రీలంక శరణార్థులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. శ్రీలంక తమిళ జాతీయుడి నిర్బంధంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు భారత్  ఏం ధర్మశాల కాదంటూ వ్యాఖ్యానించింది

    Supreme Court
    Supreme Court

     



  • May 19, 2025 16:56 IST

    Hari Hara Veera Mallu 3rd Song: హరి హర వీరమల్లు 3rd సింగిల్ వచ్చేస్తోంది..

    పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'హరి హర వీర మల్లు' నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 3rd సింగిల్ లిరికల్ వీడియో "అసుర హననం" పాటను మే 21, ఉదయం 11:55 కు విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

    Hari Hara Veera Mallu 3rd Song
    Hari Hara Veera Mallu 3rd Song

     



  • May 19, 2025 15:50 IST

    Telangana Rains : తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

    తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణశాఖ వెల్లడించింది.  నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది.

    rains Telangana



  • May 19, 2025 12:52 IST

    రాయబారులతో రాసలీలలు.. హైదరాబాద్ లేడీ యూట్యూబర్స్‌తో జ్యోతికి సంబంధాలు!

    జ్యోతి మల్హోత్రా దుర్మార్గాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. అర్ధనగ్న ఫొటోలతో భారత్, పాక్ అధికారులను బుట్టలో వేసి భారీగా డబ్బు సంపాదించినట్లు విచారణలో తేలింది. హైదరాబాద్‌, పలు రాష్ట్రాల లేడీ య్యూటూబర్లను ఇందులో భాగస్వాములను చేసినట్లు తెలుస్తోంది.   

    jyothi ml
    jyothi ml Photograph: (jyothi ml)

     

     

     



  • May 19, 2025 12:51 IST

    చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ ఇంట్లో విషాదం.. తల్లి కమలహాసిని మృతి!

    చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగులో అనేక సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అతడి తల్లి కమలహాసిని ఆదివారం చెన్నైలో మరణించారు. ఈ నేపథ్యంలో తోటి నటీనటులు, అభిమానులు భరత్ కి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

    MASTER BHARATH MOTHER



  • May 19, 2025 11:36 IST

    మాయలేడి జ్యోతి.. పాక్‌ డబ్బుతో టూర్లు, లగ్జరీ హోటల్స్‌లో విలాసం

    జ్యోతి మల్గోత్రా పాకిస్తాన్ డబ్బుతోనే విదేశీ పర్యటన చేసిందని, లగ్జరీ హోటల్స్‌లో గడిపిందని విచారణలో తేలింది. భారత ఆర్మీ సున్నిత సమాచారాన్ని వాట్సాప్, టెలిగ్రామ్‌, స్నాప్‌చాట్‌ ద్వారా ఆమె పాక్‌కు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు.

    Jyothi Malhotra Spent Pakistan Money on Foreign tours, luxury hotels
    Jyothi Malhotra Spent Pakistan Money on Foreign tours, luxury hotels

     



  • May 19, 2025 11:24 IST

    తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి

    తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగి ఐదుగురు దుర్మరణం చెందారు. నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. తెలంగాణలోని ములుగు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదాల్లో మొత్తం 18 మందికి గాయాలయ్యాయి.



  • May 19, 2025 11:02 IST

    పాక్‌తో క్రికెట్‌ ఆడేది లేదు.. తేల్చిచెప్పిన బీసీసీఐ

    పాకిస్థాన్‌కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఇకనుంచి పాకిస్థాన్‌తో క్రికెట్‌ ఆడేది లేదని తేల్చిచెప్పింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్‌ నుంచి వైదొలగనుంది. ఇప్పటికే ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌కు ఈ సమాచారం ఇచ్చింది.

    BCCI to pull out of Asia Cup, decides to isolate Pakistan cricket
    BCCI to pull out of Asia Cup, decides to isolate Pakistan cricket

     



  • May 19, 2025 10:13 IST

    రైతులకు బిగ్ షాక్.. వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు

    కేంద్ర ప్రభుత్వం ఏటా పీఎం కిసాన్ కింద రూ.6000 ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే వచ్చే నెలలో రెండో విడత డబ్బులు ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. ఈకేవైసీ, యూనిక్ ఐడెంటిఫికేషన్ కార్డు ఉంటేనే డబ్బులు జమ అవుతాయి. లేకపోతే కావని కేంద్రం ప్రభుత్వం తెలిపింది.

     



  • May 19, 2025 09:44 IST

    పహల్గాంకు జ్యోతి మల్హోత్రా.. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు

    పహల్గాం ఉగ్రదాడికి కొన్ని నెలల ముందు జ్యోతి మల్హోత్రా ఆ ప్రదేశానికి వెళ్లినట్లు విచారణలో తేలింది. అలాగే ఈ దాడికి ముందు పాకిస్థాన్‌లో చాలాసార్లు పర్యటించిందని.. ఓసారి చైనాకు కూడా వెళ్లొచ్చిందని పోలీసులు తెలిపారు.

     YouTuber Jyoti Malhotra
    YouTuber Jyoti Malhotra

     



  • May 19, 2025 09:24 IST

    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో భారీ ప్రమాదం

    విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది. ఫర్నెస్‌ నుంచి టర్బో ల్యాడిల్‌‌ను ఎస్‌ఎంఎస్‌కు తరలించేందుకు కార్‌లోకి ద్రవ ఉక్కును నింపి ఏర్పాట్లు చేశారు. దీంతో టీఎల్‌సీకి రంధ్రం పడి ద్రవ ఉక్కు మొత్తం కింద పడింది. దాదాపుగా 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలైంది.

    Vizag Steel Plant
    Vizag Steel Plant

     



  • May 19, 2025 09:24 IST

    జమ్మూకశ్మీర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు

    జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. తాజాగా షోపియాన్ ప్రాంతంలో మరో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టయ్యారు. భద్రతా బలగాలు వారిని అదుపులోకి తీసుకున్నాయి. వారినుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి.

    2 Terrorist Associates Arrested In Shopian Joint Operation, Arms Recovered
    2 Terrorist Associates Arrested In Shopian Joint Operation, Arms Recovered

     



  • May 19, 2025 09:23 IST

    బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కురవనున్న భారీ వర్షాలు

    నైరుతీ రుతుపవనాలు మరో మూడు రోజుల్లో రానున్నాయి. ఈ క్రమంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో నెల్లూరు, ఒంగోలు, తెలంగాణలో పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకావం ఉందని వెల్లడించింది.

    Read More



  • May 19, 2025 09:23 IST

    ఇరాన్‌కు అన్ని సమయాల్లో అండగా ఉంటాం: భారత్

    భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగతున్న వేళ ఇరాన్‌తో భారత్‌ ద్వైపాక్షిక చర్చలు జరిపింది. ఇరాన్‌కు అన్ని సమయాల్లో భారత్‌ అండంగా ఉంటుందని అజిత్‌ దోవల్ హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఇరుదేశాల మధ్య మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయన్నారు.

    NSA Ajit Doval, Iranian counterpart discuss bilateral ties
    NSA Ajit Doval, Iranian counterpart discuss bilateral ties

     



  • May 19, 2025 09:22 IST

    ఆపరేషన్ సిందూర్‌పై సంచలన వ్యాఖ్యలు.. యూనివర్సిటీ ప్రొఫెసర్ అరెస్ట్

    ఆపరేషన్ సిందూర్ గురించి సోషల్ మీడియాలో అశోకా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ కేసుకు సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలోనే పోలీసులు ప్రొఫెసర్‌ను అరెస్టు చేశారు.

    Professor Ali Khan Mohammadabad
    Professor Ali Khan Mohammadabad

     



  • May 19, 2025 07:55 IST

    వాహనాదారులకు బిగ్ షాక్.. ఇకనుంచి అలా చేస్తే

    రహదారుల్లో రూల్స్‌ ఉల్లంఘించే వాహనాదారుల కట్టడి కోసం రాష్ట్ర రవాణాశాఖ రెడీ అవుతోంది.ఇకనుంచి అధిక వేగంతో వెళ్లే వాళ్లపై కూడా రవాణాశాఖ కేసులు నమోదు చేయనుంది. అలాగే 40 స్పీడ్‌ గన్‌లను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

    Transport Department to File Case against Over speed Vehicle Owners
    Transport Department to File Case against Over speed Vehicle Owners

     



  • May 19, 2025 07:03 IST

    హైదరాబాద్ లో జ్యోతి జాడలు.. వెలుగులోకి కీలక విషయాలు

    పాక్‌కు గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై అరెస్టయిన జ్యోతి మల్గోత్ర జాడలు హైదరాబాద్‌లో వెలుగుచూశాయి. 2023 సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ హైదరాబాద్‌లో వందేభారత్‌ రైలును ప్రారంభించారు. ఆ సమయంలో ఆమె హడావుడి చేశారు.

    Jyothi Malhotra
    Jyothi Malhotra

     



  • May 19, 2025 07:03 IST

    అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్‌కు భయంకరమైన​ క్యాన్సర్​

    అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మూత్ర సంబంధ లక్షణాలు కనిపించడంతో శుక్రవారం ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు.

    Joe Biden: హమాస్ దాడులపై మెజార్టీ పాలస్తీనియన్లకు సంబంధం లేదు.. జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు

     

     



  • May 19, 2025 07:01 IST

    DC VS GT: ఢిల్లీని చితక్కొట్టిన గుజరాత్..ప్లే ఆఫ్స్ కు మూడు జట్లు

    గుజరాత్ టైటాన్స్ ఈరోజు అదరగొట్టింది. ఢిల్లీని చిత్తు చేసి ప్లే ఆఫ్స్ లోకి దూసుకెళ్ళిపోయింది. ఇప్పటికే ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ నాకౌట్ బెర్త్ లను ఖరారు చేసుకుంది. ఈరోజు ఢిల్లీ మీద గుజరాత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

    ipl
    DC VS GT

     



Advertisment
Advertisment
Advertisment