Telangana : బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తెలంగాణలో తమ పార్టీకే మెజారిటీ సీట్లు రాబోతున్నట్లు తెలిపాడు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ(AP)లో జగన్(CM Jagan) గెలుస్తున్నాడని తమకు సమాచారం ఉందన్నాడు. తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో(MP Elections) సైలెంట్ ఓటింగ్ జరిగిందని, బీఆర్ఎస్కు అధిక ఓట్లు పడ్డట్లు సర్వే ఆధారంగా చెబుతున్నానన్నాడు. అలాగే కాంగ్రెస్ ఒక్క నల్గొండ సీటు మాత్రమే గెలుస్తుందని, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు సరిగ్గా లేరన్నారు.
పూర్తిగా చదవండి..KTR : తెలంగాణలో మేము గెలిచే సీట్లు ఇవే.. లెక్కలతో సహా వెల్లడించిన కేటీఆర్!
ఏపీలో జగన్ విజయం, తెలంగాణలో బీఆర్ఎస్ కు అత్యధిక ఎంపీ సీట్లు రాబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నల్గొండలో ఒక్కసీటుకే పరిమితమవుతుందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు లాభం జరిగే అవకాశం ఉందన్నారు.
Translate this News: