పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ ఎన్నికల ప్రచార సభకు కొన్ని గంటల ముందు ఘోర విషాదం చోటుచేసుకుంది. హుగ్లీ జిల్లాలోని పాండువాలో సోమవారం చిన్నారులు బంతిలా భావించి ఆడేందుకు ప్రయత్నించడంతో అది బాంబులా పేలడం(Bomb Blast)తో 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. అతని స్నేహితులు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
పూర్తిగా చదవండి..Bomb Blast: ఎన్నికల వేళ బాంబు పేలుడు.. బాలుడి మృతి!
ఎన్నికల సమయంలో పశ్చిమ బెంగాల్ లో ఒక పట్టణంలో బాంబు పేలుడు కలకలం రేపింది. ఆడుకునే బంతిలా కనిపించడంతో దానితో ఆడుకోవడానికి ప్రయత్నించిన చిన్నారులలో ఒక బాలుడు ఈ ఘటనలో మృతి చెందగా, మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.
Translate this News: