Bihar Man Dies 108 Degrees Fever : ఎన్నడూ లేని విధంగా దేశంలో ఎండలు (Heat) మండుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదు కావడంతో దేశ రాజధాని లో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత పది రోజులుగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటేశాయని అధికారులు వివరించారు. దీనికి తోడు పక్క రాష్ట్రం రాజస్థాన్ నుంచి వస్తున్న వేడిగాలుల (Hot Air) ప్రభావంతో జనాలు మరింత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
పూర్తిగా చదవండి..Delhi : 108 డిగ్రీల జ్వరంతో వ్యక్తి మృతి.. హడలిపోతున్న జనం!
బిహార్కు చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తి.. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందతూ బుధవారం మృతిచెందాడు. అస్వస్థతతో సోమవారం రాత్రి ఆస్పత్రిలో చేరిన అతడికి జ్వరం 108 డిగ్రీలు దాటిందని వైద్యులు పేర్కొన్నారు.
Translate this News: