Shock For BRS Party : తెలంగాణ(Telangana) ఎన్నికల ఫలితాల్లో దెబ్బ తిన్న బీఆర్ఎస్ పార్టీ(BRS Party) కి వరుస షాకులు ఎదురవుతున్నాయి. కారు దిగిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్న నేతలను కాపాడుకోవడం పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా పలువురు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పూర్తిగా చదవండి..BRS Party : బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్లోకి నలుగురు నేతలు
మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, GHMC మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, ప్రొఫెసర్ బానోత్ రమణ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు దీపాదాస్ మున్షి.
Translate this News: