వారసత్వ రాజకీయాలతో దేశానికి చాలా నష్టమన్నారు మోదీ. లోక్సభ వేదికగా ప్రతిపక్షాలపై నిప్పులుచెరిగారు. నేతల పిల్లలు రాజకీయాల్లోకి రావడం తప్పు కాదని.. అయితే వాళ్లే మొత్తంగా పార్టీని చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదన్నారు. తాను, రాజ్నాథ్ వారసత్వ రాజకీయాలు చేయలేదన్నారు.

Trinath
ఇంగ్లండ్పై విజయంతో టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.WTC Points Table
Vijayasai Reddy: ఏపీ విభజనపై కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం లేదన్నారు విజయసాయిరెడ్డి. ఏకాభిప్రాయం తీసుకురాలేక పోయినందుకు కాంగ్రెస్ సిగ్గుతో తలదించుకోవాలన్నారు.
లోక్సభ ఎన్నికలకు ముందు సీఈసీ కీలక ఆదేశాలు . 'ఏ రూపంలోనైనా' పిల్లలను ప్రచారంలో ఉపయోగించవద్దని ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను కోరింది.
తొలి టెస్టులో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది టీమిండియా. India Wins 2nd Test match Against England in Vizag
ఫేక్ డెత్ డ్రామా(Fake Death Drama) ఆడిన నటి పూనమ్ పాండే(Poonam Pandey) పై అన్నివైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమెపై కేసు బుక్ చేయాలని మహారాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే సత్యజిత్ తాంబే డిమాండ్ చేశారు. ఇక పబ్లిసిటీ కోసం మరీ ఇంత దిగజారాలా అంటూ నెటిజన్లు సైతం పూనమ్ని ప్రశ్నిస్తున్నారు.
సీట్ల సర్దుబాటుపై టీడీపీ- జనసేన(TDP-Janasena) ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే.. చంద్రబాబుతో పవన్కల్యాణ్ భేటీ అయ్యారు. ఇవాళ్టి భేటీలో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మీటింగ్ తర్వాత చంద్రబాబు-పవన్ మీడియా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విశాఖ వేదికగా ఇంగ్లండ్-భారత్(INDIA v/s ENG) మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారుతోంది. రెండో ఇన్నింగ్స్లో భారత్ నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయింది. ప్రధాన బ్యాటర్లు ఔటవ్వగా శుభమన్గిల్(Shubman Gill) పై భారం పడింది.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్(RRB) వివిధ పోస్టుల కోసం వార్షిక క్యాలెండర్(Railway Calendar 2024) ను విడుదల చేసింది. అసిస్టెంట్ లోకో పైలట్(Assistant Loco Pilot) పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు రిక్రూట్మెంట్లకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఆర్టికల్లోకి వెళ్లి చూడవచ్చు.