author image

Trinath

Modi-Revanth : మొదటిసారి ఒకే వేదికపై మోదీ-రేవంత్.. ఎప్పుడంటే?
ByTrinath

Modi-Revanth : తెలంగాణలో మోదీ ఎన్నికల శంఖారావన్ని పూరించనున్నారు. మార్చి 4న తెలంగాణకు మోదీ రానున్నారు. 2 రోజుల పాటు రాష్ట్రంలో ప్రధాని టూర్ కొనసాగుతుంది. 4న సంగారెడ్డి, 5న ఆదిలాబాద్‌లో మోదీ పర్యటిస్తారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతం పలకనున్నారు.

BREAKING : హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా.. అసలేం జరుగుతోంది?
ByTrinath

Sukhvinder Singh Sukhu : హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ రాజీనామా చేశారు. రెండు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తన పదవికి రాజీనామా చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ సీఎం జై రామ్‌ ఠాకూర్‌ సభ వెలుపల ఈ విషయాన్ని వెల్లడించారు.

Modi : జన సందోహం.. రూ.17,300 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ!
ByTrinath

బీజేపీ తమిళనాడు పై ఫోకస్ పెంచినట్టుగా అర్థమవుతోంది. ఆరు నెలలుగా తమిళనాడు కేంద్రంగా అనేక రాజకీయ కార్యక్రమాలను చేపడుతోంది. లోకల్‌గా ఉన్న లీడర్లతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. తమిళనాడు బీజేపీ ఫైర్ బ్రాండ్‌ అన్నామలై చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా ముగిసింది.

Amit Shah : ఎన్నికల తర్వాత దేశంలో UCC అమలు.. అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు!
ByTrinath

Amit Shah : ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల్లో యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ని అమలు చేస్తామన్నారు అమిత్‌ షా. ఉత్తరాఖండ్‌ తరహాలోనే దేశవ్యాప్తంగా ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తామన్నారు. ఒకే విధమైన పౌర చట్టాన్ని తీసుకురావాలని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 44 చెబుతుందన్నారు అమిత్‌షా.

BJP Yatra : మోదీ.. ప్రయాణం అసమానం.. ఈ పాదయాత్ర జీవితకాల అనుభవం : బీజేపీ
ByTrinath

BJP Padayatra : మోదీ తమిళనాడు పర్యటన సందర్భంగా సందర్భంగా తమిళనాడు బీజేపీ నేత కె.అన్నామలై సోషల్‌మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఎన్.మక్కల్ పాదయాత్ర విజయవంతంగా ముగిసిందన్న అన్నామలై మోదీపై ప్రశంసలు కురిపించారు. తన జీవితంలో అత్యుత్తమ అనుభవం ఈ పాదయాత్ర అని చెప్పారు.

Accident : ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు... 31 మంది మృతి!
ByTrinath

Road Accident : ఆఫ్రికా దేశం మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 31 మంది మరణించారు. వంతెనపై నుంచి బస్సు నదిలో పడిపోయింది. ఈ బస్సు బుర్కినా ఫాసో వెళుతోంది. అకస్మాత్తుగా బస్సు అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడిందని అధికారులు చెబుతున్నారు.

Janasena vs Mahasena: మహాసేన రాజేశ్ కారు ధ్వంసం.. ఆగ్రహంతో ఊగిపోతున్న జనసైనికులు!
ByTrinath

అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం అంబాజీపేటలో టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో రసాభాస జరిగింది. మహాసేన రాజేష్‌కు టికెట్ కేటాయించడంపై జనసైనికులు ఆగ్రహంగా ఉన్నారు. మహాసేన రాజేశ్‌ కారును ధ్వంసం చేశారు కార్యకర్తలు.

CUET-PG 2024: NTA నుంచి కీలక అప్‌డేట్‌.. షెడ్యూల్ అవుట్!
ByTrinath

CUET-PG షెడ్యూల్‌ను NTA రిలీజ్ చేసింది. మే 15 నుంచి 31 వరకు ప్రతిరోజు రెండు, మూడు షిఫ్టుల్లో హైబ్రిడ్ విధానంలో ఈ పరీక్ష జరగనుంది. ఈ సారి తెలుగుతో సహా 13 భాషల్లో పరీక్షను నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు గరిష్టంగా ఆరు సబ్జెక్టులను ఎంచుకోవడానికి అనుమతించారు.

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఇవాళ రైతుల ఖాతాలోకి డబ్బు!
ByTrinath

పీఎం కిసాన్‌ 16వ విడద నిధులు ఈ నెల 28న కేంద్రం రైతుల ఖాతాలో బదిలి చేయనుంది. పీఎం కిసాన్‌ యోజన కింద రైతులకు ఏటా రూ.6,000 అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల ఖాతాలో జమ చేస్తారు. 16వ విడతలో రూ.2000ని రైతులకు అందిస్తారు.

ACA vs Vihari: విహారిని అందుకే పీకేశాం.. ఏసీఏ సంచలన లేఖ!
ByTrinath

ఆంధ్ర జట్టులోకి విహారి రావడం, పోవడంవల్ల స్థానికంగా ఉన్న ఆటగాళ్లు అవకాశాలు కోల్పోతున్నారని, ఆటగాళ్ల తల్లిదండ్రులు ఎన్నోమార్లు అసోసియేషన్‌ దృష్టికి తీసుకువచ్చారంటూ విహారిపై ఏసీఏ ఫైర్ అయ్యింది. దీనిపై మరింత సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Advertisment
తాజా కథనాలు