తిరుపతి జిల్లాలో ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన ఓ ల్యాబ్ టెక్నీషియన్ పేషెంట్ బంగారు గాజులను దొంగిలించాడు. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Seetha Ram
తెలంగాణలో రాబోయే 3రోజులు భిన్నవాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. Short News | Latest News In Telugu | నల్గొండ | వరంగల్ | తెలంగాణ
అఘోరీ మొదటి భార్య రాధ శ్రీవర్షిణికి సవాల్ విసిరింది. ‘‘నేను వర్షిణి అంత గలీజ్ దాన్ని కాదు. ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా నేను కూడా వచ్చి పోరాడుతానని వర్షిణి చెప్పింది. Short News | Latest News In Telugu | వైరల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
జియో తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే రీచార్జ్ ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.319తో రీఛార్జ్ చేసుకుంటే నెల రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu | బిజినెస్
కర్ణాటకలోని హుబ్బాలీలో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న 5ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ఓ కామాంధుడు రేప్ చేశాడు. ఆపై గొంతునులిమి హతమార్చాడు. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
అఘోరీ తన మొదటిపెళ్లి వార్తలపై స్పందించింది. ‘‘రాధ అనే మహిళ నాపై తప్పుడు ప్రచారం చేస్తుంది. నాకు ఆమెతో పెళ్లే కాలేదు. Short News | Latest News In Telugu | వైరల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
అఘోరీ తన మొదటి భార్యతో గతంలో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. ‘రాధీ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. మిస్ యు లవ్ యు. Short News | Latest News In Telugu | వైరల్ | ఆంధ్రప్రదేశ్
ఫ్లిప్కార్ట్లో స్మార్ట్టీవీలపై బంపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 40 ఇంచుల టీవీలను కేవలం రూ.15వేల లోపు కొనుక్కోవచ్చు. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
బెంగళూరు జట్టు ఖాతాలో మరో విజయం పడింది. ఇవాళ రాజస్తాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అలవోకగా విజయం సాధించింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
డూగీ కంపెనీ తన డూగీ ఎస్ 200 ప్లస్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. 32జీబీ ర్యామ్/512జీబీ స్టోరేజ్తో రూ.45,000కు అందుబాటులో ఉంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు