నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం కుప్పకూలింది. ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (టీఐఏ)లో సౌర ఎయిర్లైన్స్ విమానం కూలి మంటలు చెలరేగాయి.
నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం కుప్పకూలింది. ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (టీఐఏ)లో సౌర ఎయిర్లైన్స్ విమానం కూలి మంటలు చెలరేగాయి.
హైదరాబాద్ సనత్ నగర్ లో గ్యాస్ గీజర్ (Gas Geyser) నుంచి వెలువడిన వాయువు వల్ల ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే బెంగళూరులో కూడా ఇలాంటి ఘటనలోనే 35 ఏళ్ల మహిళ, 7 ఏళ్ల కుమార్తె మరణించారు.