author image

Bhavana

Pawan Kalyan Vishaka Tour: విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్ !
ByBhavana

ఇప్పటికే విశాఖలో ఐదు రోజులు వారాహి యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన ఆయన మరి కాసేపట్లో మంగళగిరి నుంచి విశాఖకు బయల్దేరి వెళ్తారు. 6 వ రోజు వారాహి విజయ యాత్రలో భాగంగా భీమిలి నియోజక వర్గంలో పర్యటిస్తారు. Pawan Kalyan Vishaka Tour

యువత అటల్ స్ఫూర్తితో పని చేయాలి: పురంధేశ్వరి
ByBhavana

ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌ పేయి వర్ధంతి కార్యక్రమాన్ని కార్యకర్తులు, నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ దగ్గుబాటి పురంధేశ్వరి అటల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

బాత్‌ రూమ్‌ లో బిడ్డను కని వదిలేసిన యువతి..చిత్తూరులో దారుణ ఘటన
ByBhavana

కడుపు నొప్పి అంటూ ఆసుపత్రికి వచ్చిన 19 సంవత్సరాల యువతి బాత్ రూమ్‌ లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డను ఎవరికీ తెలియకుండా అక్కడే వదిలేసి ఆమె వెళ్లిపోయింది.

"భవిష్యత్తుకు గ్యారెంటీ"లో మండపేటలో రైతులతో సీబీఎన్ రచ్చబండ
ByBhavana

తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు మండపేటలో రైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ హయాంలో రైతుల అగచాట్లను వివరించారు.

Eluru: కడుపులో కత్తెర మరచిన వైద్యులు..ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం!
ByBhavana

ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.గర్భిణీకి సిజేరియన్‌ చేసిన వైద్యులు..ఆమె కడుపులో కత్తెర మరిచిపోయిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం ఓ మహిళ వారం క్రితం ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరింది.Eluru

చంద్రబాబును మించిన 420 ఇంకొకరు ఉండరు!
ByBhavana

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల పై మరోసారి నిప్పులు చెరిగారు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి. ప్రజలకు ఏం చేశామో చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. ఏమీ చేయలేకపోయామని తనను తాను తిట్టుకోవాల్సిన చంద్రబాబు

సైబర్‌ క్రైమ్ పోలీసులకు అనంత శ్రీరామ్‌ ఫిర్యాదు
ByBhavana

తనపై కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ సినీ పాటల రచయిత అనంత శ్రీరామ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీని వెనుక ఉన్న వారిని ఎలాగైనా పట్టుకుని శిక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రికార్డు స్థాయిలో స్వామి వారి హుండీ ఆదాయం!
ByBhavana

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదు అయ్యింది. భక్తుల అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకోవడానికి తరలి వస్తుండటంతో స్వామి ఆదాయం కూడా భారీ స్థాయిలో వస్తుంది. గత నెలతో పోల్చుకుంటే ఈ నెల ఇంకా అధికంగా స్వామి వారి కానుకలు పెరిగాయి.

జగన్‌ పాదం పెడితే..విశాఖ సర్వనాశనం!
ByBhavana

జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ గుంటూరు, విజయవాడ నగరాలు సర్వనాశనం అయ్యాయి. ఇప్పుడు ఆ పెద్ద మనిషి విశాఖ పట్నంలో అడుగుపెడతాను అంటున్నాడు..ఆయన విశాఖకు గానీ వస్తే విశాఖ మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ ఛార్జి బుద్దా వెంకన్న అన్నారు.

Advertisment
తాజా కథనాలు