Srisailam : టీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి బస్సులు నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ శ్రీధర్ ప్రకటించారు. ఈ బస్సులను హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్, జూబ్లీ స్టేషన్, ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలం బస్సులు ఉదయం 5 గంటల నుంచి మొదలై మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రతి గంటకు ఓ బస్సును నడుపుతున్నట్లు వివరించారు.

Bhavana
ByBhavana
Peanuts : వేరుశెనగ కొలెస్ట్రాల్ ని నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిలో అసంతృప్త కొవ్వులు ఉంటాయి. వీటిలో మోనోఅన్శాచురేటెడ్, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడతాయి
ByBhavana
రిఫైన్డ్ ఆయిల్ ఆరోగ్యానికి హానికరం.శుద్ధి చేసిన నూనెను ఉపయోగించడం మానేయకపోతే, అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడవచ్చు.
ByBhavana
500 Rs LPG Cylinder Eligibility Criteria and Rules: రేషన్ కార్డు, ప్రస్తుతం LPG గ్యాస్ గృహ వినియోగదారులందరూ ఈ పథకానికి అర్హులే...
ByBhavana
మార్చి 18 నుంచి ఏపీ లో పదో తరగతి పరీక్షలు మొదలుకానున్నాయి. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నట్లు ఏపీ విద్యాశాఖ తెలిపింది.
ByBhavana
Case Filed Against Singer Chinmayi: గాయని, డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి శ్రీపాద పై గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.
ByBhavana
Mudragada Padmanabham Letter to Pawan: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కాపు నేతల నుంచి లేఖలు అందుతున్నాయి.
ByBhavana
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ముఖ్య అనుచరుడు సూరంపల్లి రామారావు పై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో సూరంపల్లికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ByBhavana
మలయాళ ముద్దుగుమ్మ నిత్యా మీనన్ పెళ్లి కూతురిగా ముస్తాబైన ఫొటోను షేర్ చేసి అందరిని షాక్ కి గురి చేసింది. ఆ ఫొటో ను చూసిన అభిమానులు నిత్య మీనన్ కి పెళ్లి అయిపోయిందా అంటూ ఆశ్చర్యానికి గురౌతున్నారు. అయితే ఆ చిత్రం తన తరువాత చిత్రానిది అంటూ రాసుకోచ్చింది.
ByBhavana
AP & Telangana Weather: మార్చి నెల కూడా ప్రారంభం కాకముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరింత అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖాధికారులు తెలపడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Advertisment
తాజా కథనాలు