author image

Bhoomi

Pariksha Pe Charcha 2024 : మోదీతో పరీక్షా పే చర్చ తేదీ ఖరారు...ఎప్పుడంటే?
ByBhoomi

విద్యార్థులు, యువతలో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని మోదీ చేపట్టిన పరీక్షా పే చర్చ కార్యక్రమం తేదీ ఖరారు అయ్యింది. జనవరి 29 పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది.

Sankranti 2024 : మకర సంక్రాంతి రోజు వీటిని దానం చేస్తే 100 రెట్లు పుణ్యం దక్కుతుందట..!!
ByBhoomi

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది. ఈసారి జనవరి 15న మకర సంక్రాంతి పండుగను జరుపుకోనున్నారు. మకర సంక్రాంతి రోజున దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు నల్లనువ్వులు, బట్టలు, డబ్బులు, బెల్లం, ఆవునెయ్యి దానం చేస్తే వందరెట్ల పుణ్యం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.

Sankranti Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్..సంక్రాంతి సెలవులు పొడిగింపు..ఎన్నిరోజులంటే..!!
ByBhoomi

సంక్రాంతి పండగకు ఈసారి విద్యార్థులకు భారీగా సెలవులు వచ్చాయి. ఏపీలో వరుసగా 13రోజులు సెలవులు రానున్నాయి. తెలంగాణలో దాదాపు వారం రోజులు సెలవులు వచ్చాయి.

Ayodhya Ram Mandir : ప్రధాని మోదీ పంచవటి ప్రత్యేక ఉపవాసాన్ని ఎందుకు ప్రారంభించారు? దీని వెనుకున్న కారణం ఏంటి?
ByBhoomi

పంచవటి...సీతాసమేత వనవాసం చేసిన ప్రదేశం.  వాల్మీకి రామాయణం, అరణ్య కాండ్, రామచరితమానస్, రామచంద్రిక, సాకేత్, పంచవటి, సాకేత్-సంత్ మొదలైన కావ్యాలతో పాటు పంచవటిని పద్యాల్లో వివరంగా వివరించారు.ప్రధాని మోదీ ఈ పంచవటి ప్రత్యేక ఉపవాసాన్ని చేపట్టారు. అసలు ఈ పంచవటి ఉపవాసం వెనకున్న కారణం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

China : తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో యాంటీ-చైనా అభ్యర్థి విజయం.. జిన్ పింగ్ ఛాతీపై పాకుతున్న పాములు..!!
ByBhoomi

అమెరికా మధ్యవర్తిత్వంలో తైవాన్ అధ్యక్ష ఎన్నికలు ఎట్టకేలకు పూర్తయ్యాయి.తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేక అభ్యర్థి విజయం సాధించారు. దీంతో చైనా శిబిరంలో భయాందోళన నెలకొంది. చైనా ప్రకటించిన కరడుగట్టిన వేర్పాటువాది, ప్రస్తుత తైవాన్ వైస్ ప్రెసిడెంట్ లై-చింగ్ టెహ్ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.చైనా లై చింగ్ టెను శాంతి విధ్వంసకుడిగా చైనా అభివర్ణిస్తోంది.

Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం...జనవరి 22న పబ్లిక్ హాలిడే ప్రకటించిన ఆ దేశం..!!
ByBhoomi

అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మారిషస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మారిషస్‌లో హిందూ మతాన్ని అనుసరించే వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనవరి 22న హిందువులకు 2 గంటల పాటు సెలవు ఇవ్వాలని మారిషస్ ప్రభుత్వం నిర్ణయించింది.

DRDO  :  చైనాకు చెమటలు పట్టించే ఆయుధం.. సైన్యానికి DRDO నుంచి మరో అస్త్రం!
ByBhoomi

శత్రుదేశాలకు ముచ్చెమటలు పట్టించేందుకు సైన్యం రెడీ అవుతోంది. అందులో భాగంగానే లైట్ ట్యాంక్ జోరావర్ అభివృద్ధి ట్రయల్స్ కొనసాగుతున్నాయి. తదుపరి పరీక్షల కోసం DRDO వాటిని ఆర్మీకి అప్పగించవచ్చు. ఏప్రిల్ నాటికి వీటిని అందజేయాలన్నారు. భారత సైన్యం 59 జోరావత్ ట్యాంకుల ఉత్పత్తికి ఆదేశించింది.

PM Kisan Scheme : రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. ఈనెలలోనే రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ?
ByBhoomi

మోదీ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ డబ్బులు రైతుల అకౌంట్లోకి ముందుగానే జమ కావొచ్చని సమాచారం. PM Kisan Scheme

Ayodhya Ram Mandir: ఉప్పొంగుతోన్న భక్తిపారవశ్యం.. అయోధ్య కోసం సెర్చ్ చేస్తున్న కోట్లాది మంది భారతీయులు..!!
ByBhoomi

గత రెండేళ్లలో మతపరమైన ప్రదేశాల కోసం ఆన్ లైన్ లో సెర్చ్ చేసేవారి శాతం 97 శాతం పెరిగింది. Ayodhya Ram Mandir

Health Tips : తిన్న వెంటనే డ్యాన్స్, వ్యాయామం చేస్తున్నారా? ఎయిమ్స్ వైద్యులు ఏం చెప్పారో తెలుస్తే షాక్ అవుతారు..!!
ByBhoomi

దేశవ్యాప్తంగా గుండెపోటుతో మరణించేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. చలికాలంలో ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే ఆహారం తిన్న వెంటనే శారీరక శ్రమ చేయడం వల్ల కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు