ఈనెల చివరివారంలో ఇండియన్ ఆర్మీ నుంచి అగ్నివీర్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. Agniveer Recruitment 2024

Bhoomi
ByBhoomi
జనవరి 22న రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడుక సందర్భంగా పలు రాష్ట్రాల్లో సెలవులు ప్రకటించారు. దేశంలోని అతి పెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ప్రాణ ప్రతిష్ట సందర్భంగా తన ఉద్యోగులకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది.
ByBhoomi
తల్లి ఉద్యోగం చేసినా, పిల్లలను పోషించే బాధ్యత మాత్రం తండ్రిదేనని జార్ఖండ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తండ్రి తన బాధ్యత నుంచి తప్పించుకోలేడని కోర్టు పేర్కొంది. తన భర్తపై వరకట్న వేధింపుల ఫిర్యాదు చేసినప్పటి నుంచి పిల్లల పోషణలో అతడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని నిభా సింగ్ అనే మహిళ హజారీబాగ్లోని ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసింది.
ByBhoomi
అయోధ్యకు పర్యాటకుల తాకిడి మొదలైంది. దీంతో అయోధ్యలో వసతి ప్రయాణ సౌకర్యాలు పెరగనున్నాయి. ఆతిథ్య రంగంలో భారీ విస్తరణ జరిగే అవకాశం ఉంది. శాశ్వత, తాత్కాలిక నియామకాల కింద 20,000 నుంచి 25,000 వరకు ఉండవచ్చు.
ByBhoomi
ఇండియాలో టూవీలర్స్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. చాలా మంది టూవీలర్స్ ను కొనేందుకు ఇష్టపడుతుంటారు. బజాజ్ ప్లాటినా, హీరో స్ప్లెండర్ , హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ హీరో ప్యాషన్ బైకులు మన దేశంలో చాలా పాపులర్.ఫుడ్ డెలవరీ కంపెనీలకు ఈ ఐదు బైకులు బెస్ట్ ఆప్షన్ గా మారాయి.
Pension Scheme : ప్రభుత్వ ఉద్యోగి కానక్కర్లేదు..ఈ స్కీంలో చేరితే 60ఏళ్ల తర్వాత పెన్షన్ గ్యారెంటీ..!!
ByBhoomi
కూరగాయలు అమ్మేవారు, ఇళ్లలో స్వీపర్లు, ఇటుక బట్టీ కార్మికులు, రిక్షా పుల్లర్లు.. ఇప్పుడు వృద్ధాప్యంలో పెన్షన్ పొందవచ్చు. Pension Scheme
ByBhoomi
బ్యాంక్ ఆఫ్ బరోడా సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల కోసం రిక్రూట్ మెంట్ ప్రకటించింది. మొత్తం 38 ఖాళీలను భర్తీ చేస్తుంది. Bank of Baroda Recruitment
ByBhoomi
ప్రతి 10మందిలో ఆరుగురు ఫోన్లను బాత్రూమ్కి తీసుకెళ్తున్నారని NordVPN అధ్యయనంలో తేలింది. ఈ అలవాటు మిమ్మల్ని ఆసుపత్రిలో చేర్చవచ్చని కూడా హెచ్చరించింది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ను చూసేందుకు బాత్రూమ్కు తీసుకెళ్తున్నట్లు అధ్యయనంలో పాల్గొన్న 61.6 శాతం మంది చెప్పారు. 33.9 శాతం అఫైర్స్తో అప్డేట్ కోసం, 24.5 శాతం వాష్రూమ్లో మెసేజ్ లు చేయడానికి తీసుకెళ్తున్నారని వెల్లడించింది.
Advertisment
తాజా కథనాలు