కోవిడ్ అటాక్ అయిన తర్వాత వోకల్ కార్డ్ పక్షవాతం బారిన పడిన మొదటి పీడియాట్రిక్ కేసును పరిశోధకులు తెలిపారని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. ఇది పిల్లలు, పెద్దలలో నాడీ వ్యవస్థ సంబంధిత లేదా నరాల వ్యాధి సమస్యగా మారవచ్చని నిర్ధారించారు. పక్షవాతం అనేది వైరల్ ఇన్ ఫెక్షన్ డౌన్ స్ట్రీమ్ ఎఫెక్ట్ అని తెలిపారు.

Bhoomi
ByBhoomi
ఉద్యోగ నైపుణ్యాలున్న బీటెక్ అభ్యర్థుల్లో మహారాష్ట్ర టాప్ లో నిలిచింది. అక్కడ 80.56శాతం మంది విద్యార్థుల్లో నైపుణ్యాలున్నట్లు భారత నైపుణ్యాల నివేదిక 2024 తాజాగా తెలిపింది. ఐటీ, సీఎస్ఈ చదువుతున్న యువతలో ఉద్యోగ నైపుణ్యాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించిది. వీటి తర్వాత ఈసీఈ, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ గ్రూపులు ఉన్నాయి
ByBhoomi
క్యారెట్ లేదా క్యారెట్ జ్యూస్ క్రమం తప్పకుండా తాగుతే ఎన్నో లాభాలున్నాయి. షుగర్ ను నివారించడానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. కొవ్వు తగ్గించడంతోపాటు...బరువును కూడా తగ్గిస్తుంది. నిత్యం ఈ జ్యూస్ తాగుతే వయస్సు పెరిగినా అందంగా కనిపిస్తారు.
ByBhoomi
దక్షిణాఫ్రికాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా ఆరుగురు మరణించగా, మరో 10 మంది గల్లంతయ్యారు.క్వాజులు-నాటల్ ప్రావిన్స్లోని లేడీ స్మిత్ టౌన్లోని ఇళ్లలోకి నీరు చేరిందని ప్రావిన్షియల్ డిపార్ట్మెంట్ ఆఫ్ కోఆపరేటివ్ గవర్నెన్స్ అండ్ ట్రెడిషనల్ అఫైర్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
ByBhoomi
కేరళలోని శబరిమల ఆలయానికి భక్తులు పోటేత్తారు. కేవలం 39 రోజుల్లోనే రూ. 200కోట్లపైగా ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు 31లక్షల మంది భక్తులు అయ్యప్పను..
ByBhoomi
దేశంలో ఇప్పటివరకు ఆధార్ కార్డు లేనివారు చాలా మంది ఉన్నారని అంచనా. 18ఏళ్లు నిండినా ఆధార్ కార్డు పొందనివారు ఎక్కువగానే ఉన్నారు. అలాంటివారు ఇప్పుడు ఆధార్ కార్డును పొందటం అంత సులభం కాదు. ఆధార్ లో కీలక మార్పులు తీసుకువచ్చారు. కొత్తగా ఆధార్ తీసుకునే వారికి మల్టి లెవెల్ వెరిఫికేషన్ UIDAI తప్పనిసరి చేసింది.
ByBhoomi
ప్రస్తుతం కారు కొనే సమయంలో భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మారుతి కారుకు జీరో సేఫ్టీ రేటింగ్ ఉంది. నేటికీ, మారుతి వాగనర్ వంటి కార్లు సరసమైన ధరలలో లభించే సురక్షితమైన కార్లు కానప్పటికీ, బడ్జెట్ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
ByBhoomi
న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ ప్లాట్లో పేలుడు సంభవించింది. భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. భద్రతా సిబ్బంది పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ByBhoomi
మీ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై పేటీఎంలో చెల్లించుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. టూవీలర్లు, త్రీ వీలర్లకు 80 శాతం, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు చెందిన బస్సులకు 90 శాతం, కార్లు, హెవీ మోటార్ వెహికిల్స్కు 60 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.
Advertisment
తాజా కథనాలు