హిందూ మహాసముద్రంలో భారత నౌకాదళానికి ఐఎన్ఎస్ ఇంఫాల్ బలం పెరుగుతుందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన ఈ యుద్ధనౌక 90 డిగ్రీలు తిప్పి శత్రువులపై దాడి చేయగలదు.INS ఇంఫాల్'ను మంగళవారం తన నౌకాదళంలోకి చేర్చింది.

Bhoomi
ByBhoomi
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు ఇమెయిల్స్ వచ్చాయి.Bomb Threat to RBI
ByBhoomi
ఏలూరు జిల్లాలోదారుణం జరిగింది. పెదవేగి మండలం వేగివాడలో భార్య కాపురానికి రావడం లేదని భార్యను, అత్తను, అడ్డుగా వచ్చిన మరో వ్యక్తిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ByBhoomi
భారత ప్రధాని నరేంద్రమోదీ యూట్యూబ్ లో 20 మిలియన్స్ సబ్ స్క్రైబర్స్ ను సంపాదించుకున్నారు. PM Modi Youtube Channel
ByBhoomi
ఆరు గ్యారెంటీల అమలుపై మంత్రులు సమీక్షించారు మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు. Congress 6 Guarantees
ByBhoomi
హైదరాబాద్ పాతబస్తీలో 18నెలల చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. బహుదూర్ పురా పీఎస్ పరిధిలోని కిషన్ బాగ్ లో సోమవారం ఏడాదిన్నర చిన్నారి కిడ్నాప్ కు గురైంది. సీసీ ఫుటీ ఆధారంగా 24గంటల్లో ఆ చిన్నారిని పోలీసులు కనుగొన్నారు.
ByBhoomi
కర్నాటకలో సిద్ధరామయ్య సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బెంగుళూరు ఎయిర్ పోర్టులో కేవలం రూ. 10కే భోజనం అందించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందిరా క్యాంటీన్ ను ఎయిర్ పోర్టులో ప్రారంభించాలని ఆ రాష్ట్ర కెబినేట్ డిసైడ్ అయ్యింది.
ByBhoomi
వచ్చే ఏడాది జనవరిలో మొత్తం 16రోజులు బ్యాంకులు మూతబడి ఉంటాయి. బ్యాంకింగ్ అవసరాలు ఉన్నవాళ్లు సెలవులను గమనించాలి. Bank Holidays in January
ByBhoomi
రూ.350 కోట్లతో విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలను ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అయ్యింది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఈవీల అమలుకు సీఎం రేవంత్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ByBhoomi
రేపు (డిసెంబర్ 25)క్రిస్మస్ పర్వదినం సందర్భంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల ప్రీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోం ఫర్ ద చిల్ట్రన్ లో చిన్నారులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
Advertisment
తాజా కథనాలు