టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ సభ్యత్వాన్ని పార్లమెంటు రద్దు చేసింది. డబ్బులు తీసుకోని లోక్సభ లో ప్రశ్నలు అడిగారని మహువా.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని ఏకంగా 25 కిలోమీటర్ల వరకు రోడ్డుపై ఈడ్చుకెళ్లడం కలకలం రేపింది.
తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రేపే (గురువారం) రేవంత్ ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం అక్కడ దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
థాయ్లాండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. రాత్రిపూట 49 మంది ప్రయణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పడంతో చెట్టును ఢీకొంది.
ఇటీవల మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం ఛత్తీస్గఢ్ లో రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే కుంభకోణంలో కీలక నిందితుడైన తండ్రి
సెలబ్రిటీ (Celebrity)ల డీప్ ఫేక్ వీడియోలు ఒక్కొక్కటిగా బయటపడటం కలకలం రేపుతోంది. ఈ డిప్ ఫేక్ వీడియోలను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే ఉంది. అయినా కూడా సినీ నటులు వీటి బారిన పడుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ప్రముఖ బాలివూడ్ నటి ప్రియాంక చోప్రా ఈ డిప్ ఫేక్ వలలో పడ్డారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరాజయంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుంది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy), కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి అలాగే కసిరెడ్డి నారాయణరెడ్డి ఈ ఎన్నికల్లో గెలిచారు.
యాపిల్ ప్రొడక్ట్స్కు ఉన్న క్రేజే వేరు. చాలామంది యాపిల్ (Apple)ఉత్పత్తులు కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. మరికొందరు ఎప్పటికైనా ఒక యాపిల్ ఫొన్, యాపిల్ లాప్టాప్ తీసుకోవాలనే డ్రీమ్ కూడా పెట్టుకుంటారు. తమళినాడు (Tamil Nadu)లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని యాపిల్ ప్రకటించింది.
ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. తెలంగాణలో కాంగ్రెస్ (Telangana Congress) పార్టీ అధికారంలోకి రాగా.. మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ (BJP) విజయ భేరీ మోగించింది. ఇక మిజోరాంలో జెడ్పీఎం అధికార పీఠాన్ని దక్కించుకుంది.