author image

B Aravind

India : 2026లో భారత్ ముక్కలుగా విడిపోతుంది : పాకిస్థాన్‌ మాజీ సెనేటర్
ByB Aravind

PM Modi : భారత్‌ లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌ మాజీ సెనేటర్ ఫైజల్ అబిదీ.. భారత అంతర్గత వ్యవహారాలు, ప్రధాని మోదీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

TET : టెట్‌ పరీక్షలు రీషెడ్యూల్.. కొత్త తేదీలివే!
ByB Aravind

TS TET Exam : తెలంగాణ లో టెట్‌ పరీక్ష ల కొత్త తేదీల షెడ్యూల్ విడుదలైంది. మే 20 నుంచి జూన్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana : డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదల.. ఇదిగో వివరాలు..
ByB Aravind

Dost-2024 : తెలంగాణలో అన్ని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్‌ విడుదలైంది. మొదటి విడుత ( మే 6 నుంచి 25) వరకు, రెండో విడుత (మే 15 నుంచి 27) వరకు, మూడో విడుత (జూన్ 19 నుంచి 25) వరకు ఉంటుంది. జులై 7 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి

Telangana : అమిత్‌ షా వీడియో మార్పింగ్ కేసుపై హైకోర్టు స్టే..
ByB Aravind

అమిత్‌ షా(Amit Shah) వీడియో మార్పింగ్ కేసుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఇప్పటికే ఈ కేసులు ఐదుగురిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

Hyderabad Metro : వావ్.. హైదరాబాద్‌ మెట్రోలో 50 కోట్ల మంది ప్రయాణం..
ByB Aravind

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రోరైలు మరో ఘనత సాధించింది. తాజాగా 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని దాటిందని.. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మెట్రో వల్ల 14.5 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అయ్యిందని, నిత్యం 5.5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారన్నారు.

Weather Alert : హైదరాబాద్‌లో మండిపోతున్న ఎండలు..
ByB Aravind

Hyderabad Weather : దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం హైదరాబాద్‌ బేగంపేటలోని 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. కీసర, ఘట్‌కేసర్‌లో 45.1 డిగ్రీలు, చిల్కూరు, మోయినాబాద్‌లో 44.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Rohit Vemula : రోహిత్ వేముల సూసైడ్ కేసుపై పోలీసుల సంచలన రిపోర్టు..
ByB Aravind

Rohit Vemula : 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల కేసును పోలీసులు ముగించారు. రోహిత్ ఎస్సీ కాదని.. అతని ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని తేల్చిచెప్పారు. వీసీ అప్పారావుకు ఇందులో ఎలాంటి సంబంధం లేదన్నారు.

Bomb Threat:100 స్కూళ్లకి పైగా బాంబు బెదిరింపులు.. రష్యా నుంచి మెయిల్స్
ByB Aravind

ఢిల్లీలోని దాదాపు 100 పాఠశాలలు, నోయిడాలో రెండు పాఠశాలలకు ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. ఆయా స్కూళ్లలో బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేయగా ఎలాంటి పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించలేదు. రష్యా నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

Tamilnadu : భారీ బాంబు పేలుడు.. నలుగురు మృతి
ByB Aravind

Bomb Explosion : తమిళనాడులో దారుణం జరిగింది. విరుదనగర్ జిల్లా రియాపట్టి శివారులోని అవియార్‌ క్వారీలో పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Advertisment
తాజా కథనాలు