author image

B Aravind

AAP : ఢిల్లీలో ఆప్‌ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత
ByB Aravind

AAP CM Arvind Kejriwal : ఢిల్లీలో ఆప్‌ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున బీజేపీ ఆఫీస్‌ ముట్టడికి ర్యాలీ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే ఆప్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

INDIA : ఇండియా కూటమిలో లుకలుకలు.. మమతా టార్గెట్‌గా కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు!
ByB Aravind

Mamatha Banerjee : పశ్చిమ బెంగాల్‌ లో ఇండియా కూటమి మిత్రపక్షాల మధ్య పోరు సాగుతోంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ లీడర్ అధిర్ రంజన్ చౌధ్రీ.. సీఎం మమతా బెనర్జీ పై విమర్శలు చేస్తున్నారు.

Andhra Pradesh : ఏపీ అల్లర్లపై సిట్ బృందం విచారణ వేగవంతం..
ByB Aravind

ఏపీ లో అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను వేగవంతం చేసింది. తిరుపతి మహిళావర్సిటీ స్ట్రాంగ్ రూం దగ్గర జరిగిన ఘటనపై సిట్‌ బృందం అధికారులను విచారిస్తున్నారు.

Malla Reddy : మల్లారెడ్డి భూ వివాదంపై దర్యాప్తు ముమ్మరం
ByB Aravind

Malla Reddy : మల్లారెడ్డి భూ వివాదం పై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. సుచిత్రలోని వివాద స్థలానికి వెళ్లిన రెవెన్యూ అధికారులు.. సర్వే నంబర్ 82లో ల్యాండ్ సర్వే చేస్తున్నారు.

Weather Alert : అలర్ట్.. ఈ నెల 25 వరకు వర్షాలు
ByB Aravind

నైరుతి రుతుపవనాలు వేగం పుంజుకున్నాయి. ఈరోజు ఆగ్నేయ బంగాళఖాతం, అండమాన్ నికోబార్‌ దీవుల్లోకి నైరుతి రుతుపవాలు ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ (IMD) తెలిపింది.

Andhra Pradesh : దారుణం.. దుస్తులు లేకుండా అనుమానస్పద స్థితిలో యువతి మృతదేహాం
ByB Aravind

Women Dead Body : కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. తుని మండలం రాజుల కొత్తూరు లో ఒంటిపై దుస్తులు లేకుండా అనుమానస్పద స్థితిలో ఓ యువతి మృతదేహం కనిపించడం కలకలం రేపింది.

Telangana : గుడ్‌న్యూస్.. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ నిధులు విడుదల
ByB Aravind

Kalyan Lakshmi : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్‌ చెప్పింది. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు రూ.725 కోట్ల నిధులు మంజూరు చేసింది.

COVID-19 : మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. వారం రోజుల్లో 26 వేల కేసులు
ByB Aravind

Covid-19 : 2019 డిసెంబర్‌లో చైనా లో బయటపడ్డ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఎలా అతలాకుతలం చేసిందో అందరికీ తెలిసిందే. ప్రతిరోజూ కొవిడ్‌ కేసులు నమోదవుతున్నప్పటికీ దీని ప్రభావం చాలావరకు తగ్గిపోయింది.

TS ECET : ఈసెట్‌ ఫలితాల తేదీ ఖరారు..
ByB Aravind

TS ECET : పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో ఏడాది ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ ఫలితాలు మే 20న విడుదల చేయనున్నారు.

Warangal : కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్‌పై తీవ్ర ఆరోపణలు.. విజిలెన్స్‌ విచారణకు ఆదేశం
ByB Aravind

VC Ramesh : కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ రమేశ్‌పై రాష్ట్ర సర్కార్‌ విజిలెన్స్‌ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. నియామకాలు, బదిలీలు, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన విషయాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు