author image

B Aravind

Telangana : తెలంగాణలో ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే..
ByB Aravind

Telangana Voters : తెలంగాణలో మొత్తం 3 కోట్ల 17 లక్షల 17 వేల 389 మంది ఓటర్లు ఉన్నారు. ఈఏడాది జనవరితో పోలిస్తే ఓటర్ల శాతం 5.8కి పెరిగింది. పురుష ఓటర్ల సంఖ్య.. కోటి 58 లక్షల 71 వేల 493 ఉండగా.. మహిళా ఓటర్లు కోటి 58 లక్షల 43 వేల 339 మంది ఉన్నారు.

Telangana : ప్రధాని మోదీ ముఖంలో భయం కనిపిస్తోంది : మంత్రి పొన్నం
ByB Aravind

Ponnam Prabhakar : ఎన్నికల వేళ ప్రధాని మోదీ ముఖంలో భయం కనిపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అర్బన్ టెర్రరిజంపై ప్రధాని చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు.

Watch Video : ముస్లిం రిజర్వేషన్లను కాపాడుతాం : చంద్రబాబు
ByB Aravind

Muslim Reservations : తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఎన్నికల ప్రచారం గడువు ముగియనుండటంతో పార్టీల నేతలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఇక ఏపీ లో ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది.

Andhra Pradesh : యాక్సిడెంట్ అయ్యింది.. తీరాచూస్తే వ్యాన్‌లో రూ.7 కోట్లు లభ్యం
ByB Aravind

Elections 2024 : తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై కెమికల్ బస్తాలతో వెళ్తున్న వ్యాన్‌ను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యాన్ కింద ఉన్న అరలో దాదాపు రూ.7 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Lok Sabha Elections : ఎన్నికల వేళ.. ఆ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన మద్యం స్వాధీనం
ByB Aravind

Liquor Bottles : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం గడవు నేటితో ముగియనుంది. దీంతో పార్టీల నేతలు ఓటర్ల ను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీటిని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

Lok Sabha Elections : తెలుగు రాష్ట్రాల్లో క్లైమాక్స్‌కు చేరిన ఎన్నికల ప్రచారం..
ByB Aravind

Election Campaign : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకి ప్రచార సమయం గడువు ముగియనుంది. చివరి రోజు కావడంతో నేతలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.

Accident : ఘోర ప్రమాదం.. కారులో వరుడితో సహా నలుగురు సజీవ దహనం
ByB Aravind

Bride Groom : ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఝూన్సీ - కాన్పూర్‌ రహదారిపై డీసీఎం, కారు ఢీకొనడంతో.. కారులో ప్రయాణిస్తున్న ఓ వరుడితో సహా నలుగురు సజీవదహనం అయ్యారు. మరో ఇద్దరిని అక్కడి స్థానికులు కాపాడారు.

Andhra Pradesh : ఏపీలో ఒక్కో ఓటుకు రూ.12 వేలు.. RTV ఆపరేషన్‌లో విస్తుపోయే నిజాలు
ByB Aravind

Andhra Pradesh : ఏపీలో మే 13న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. నాయకులు జనాలకు మద్యం, డబ్బులు పంపిణీ చేసే పనిలో పడ్డారు.

Hanooman AI : భారత్‌కు చెందిన హనుమాన్ ఏఐ మోడల్ వచ్చేసింది
ByB Aravind

Hanooman AI : ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగం డిజిటల్ రంగం లో విప్లవాత్మక మార్పులు తీసుకోస్తోంది. ఇప్పటికే చాట్‌జీపీటి లాంటి ఏఐ చాట్‌బాట్‌కు నెటీజన్లు ఎంతగా ఆకర్షితులయ్యారో అందరికీ తెలిసిందే.

Elections : ఓటేసేందుకు సొంతూళ్లకు చేరుకుంటున్న నగరవాసులు
ByB Aravind

Home Town : తెలంగాణ, ఏపీలో మే 13న ఎన్నికల జరగనున్న వేళ నగరవాసులు ఓటేసేందుకు సొంతూళ్లకు బయలుదేరారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో.. బస్టాండ్, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక బస్సలు, రైళ్లకు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేశారు అధికారులు.

Advertisment
తాజా కథనాలు