Mother Killed His Son: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అల్లీగ్రామంలో.. వివాహేతర సంబంధానికి కొడుకు అడ్డువస్తున్నాడని కన్న తల్లే అతడ్ని హత్య చేసింది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
హెచ్ఐవీ మహమ్మారిని క్రిస్పర్ (CRISPR) జీన్-ఎడిటింగ్ అనే టెక్నాలజీ సాయంతో విజయవంతంగా తొలగించినట్లు నెదర్లాండ్లోని ఆమ్స్టర్డ్యామ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం తెలిపింది.అయితే ఈ చికిత్స పూర్తిగా అందుబాటులోకి రావడానికి కొన్నేళ్లు పట్టొచ్చు.
హైదరాబాద్ బేగంపేట్లోని విమన్ నగర్లో ఓ ఇంట్లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడి దోచుకునేందుకు యత్నించారు. కానీ దుండగులపై ఆ ఇంట్లో ఉన్న తల్లికూతుర్లు తిరబడ్డారు. దీంతో ఆ దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
25000 Kg Drugs Seized in Vishakhapatnam: బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన ఓ కంటైనర్లో ఏకంగా 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది.
EC Releases Electoral Bonds Data: కేంద్ర ఎన్నికల సంఘం.. ఎస్బీఐ సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను తమ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది.
బెంగళూరులో నీటి సంక్షోభం ఉన్న నేపథ్యంలో కర్ణాటక సర్కార్ హోలీ వేడుకలపై కఠిన ఆంక్షలు విధించింది. హోలీ నాడు బోర్వెల్ నీటిని వాడుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. పూల్ పార్టీలు అలాగే రెయిన్ డ్యాన్స్లను నిషేధించింది.