Heavy Rains : బెంగళూరులో ఇటీవల ఎండలు మండిపోయాయి. నీటి సంక్షోభంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం వాతావరణం ఇప్పుడు అక్కడ మారిపోయింది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
VC Recruitment : తెలంగాణలో 10 యూనివర్సిటీలోకు కొత్త వైస్ ఛాన్స్లర్ల నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చింది.
Janga Krishna Murthy : ఏపీ లో శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు.. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పై అనర్హత వేటు వేశారు. గతంలో వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన కృష్ణమూర్తి.. ఇటీవలే ఎన్నికలకు ముందు టీడీపీ లో చేరారు.
CM Jagan : ఏపీలో ఎన్నికల హడావిడి ముగిసింది. పలుచోట్ల ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్న ఐ ప్యాక్ కార్యాలయానికి ముఖ్యమంత్రి జగన్ వెళ్లనున్నారు.
KCR Calls Statewide Protest : ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు చేయనున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికీ వడ్లు కుప్పలుగా ఉన్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు నిరసనకు పిలుపునిచ్చారు.
కర్నాటకలోని ఒక ఫ్యామిలీ ఏకంగా 30 క్రితం మృతి చెందిన తమ కూతురు కోసం వరుడు కావాలని ప్రకటన ఇచ్చింది. కూతురు పెళ్లి కాకుండా మృతి చెందడంతో తమకు దురదృష్టం వెంటాడుతుందని భావించిన కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది.
Road Accident : ఖమ్మం జిల్లా బోకకల్లో వేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి చెట్టుని ఢీకొని ఇద్దరు వృద్ధులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు యువకులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
Anganwadi Teacher : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఓ అంగన్వాడీ ఉపాధ్యాయురాలుహత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కాటాపురం అనే గ్రామంలో సుజాతం అనే మహిళ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు.
House Arrest : ఏపీ లోని పల్నాడు జిల్లాలో ఇంకా హైటెన్షన్ కొనసాగుతోంది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది.
Advertisment
తాజా కథనాలు