author image

B Aravind

Weather Alert : బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి వర్షాలు
ByB Aravind

Heavy Rains : బెంగళూరులో ఇటీవల ఎండలు మండిపోయాయి. నీటి సంక్షోభంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం వాతావరణం ఇప్పుడు అక్కడ మారిపోయింది.

Telangana : రాష్ట్రంలో 10 విశ్వవిద్యాలయాలకు కొత్త వీసీలు..
ByB Aravind

VC Recruitment : తెలంగాణలో 10 యూనివర్సిటీలోకు కొత్త వైస్ ఛాన్స్‌లర్ల నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చింది.

Andhra Pradesh : ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు..
ByB Aravind

Janga Krishna Murthy : ఏపీ లో శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు.. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పై అనర్హత వేటు వేశారు. గతంలో వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన కృష్ణమూర్తి.. ఇటీవలే ఎన్నికలకు ముందు టీడీపీ లో చేరారు.

CM Jagan : నేడు ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లనున్న సీఎం జగన్
ByB Aravind

CM Jagan : ఏపీలో ఎన్నికల హడావిడి ముగిసింది. పలుచోట్ల ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ బెంజ్ సర్కిల్‌లో ఉన్న ఐ ప్యాక్ కార్యాలయానికి ముఖ్యమంత్రి జగన్ వెళ్లనున్నారు.

Telangana : నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ శ్రేణుల ధర్నా..
ByB Aravind

KCR Calls Statewide Protest : ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు ధర్నాలు చేయనున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికీ వడ్లు కుప్పలుగా ఉన్నాయని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు నిరసనకు పిలుపునిచ్చారు.

Karnataka: 30 ఏళ్ల క్రితం మృతి చెందిన యువతికి వరుడు కావాలి..
ByB Aravind

కర్నాటకలోని ఒక ఫ్యామిలీ ఏకంగా 30 క్రితం మృతి చెందిన తమ కూతురు కోసం వరుడు కావాలని ప్రకటన ఇచ్చింది. కూతురు పెళ్లి కాకుండా మృతి చెందడంతో తమకు దురదృష్టం వెంటాడుతుందని భావించిన కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది.

Telangana : ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
ByB Aravind

Road Accident : ఖమ్మం జిల్లా బోకకల్‌లో వేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి చెట్టుని ఢీకొని ఇద్దరు వృద్ధులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు యువకులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Telangana : దారుణం..  అంగన్వాడీ టీచర్ హత్య
ByB Aravind

Anganwadi Teacher : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఓ అంగన్వాడీ ఉపాధ్యాయురాలుహత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కాటాపురం అనే గ్రామంలో సుజాతం అనే మహిళ అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు.

Andhra Pradesh : పల్నాడులో కొనసాగుతున్న హైటెన్షన్.. కీలక నేతలు హౌస్ అరెస్టు
ByB Aravind

House Arrest : ఏపీ లోని పల్నాడు జిల్లాలో ఇంకా హైటెన్షన్ కొనసాగుతోంది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది.

Advertisment
తాజా కథనాలు