Toll Plaza : జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) టోల్ప్లాజాల వద్ద టోల్ ఫీజులు పెరగనున్నాయి. జూన్ 2 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న రుసుములు పెరగనుండగా.. ఈసారి లోక్సభ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఇది వాయిదా పడింది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
New Ration Cards : తెలంగాణ లో ప్రస్తుతం ఉన్న రేషన్(ఆహార భద్రత) కార్డుల రూపం మారనుంది. వీటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Revanth Reddy : పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ లో ఏర్పాటు చేయబోయే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IITH) సంస్థలో డిప్లోమా, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్సిగ్నల్ ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు.
Lok Sabha Elections 2024 Phase 5 ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 57.38 శాతం పోలింగ్ నమోదైంది.
Ebrahim Raisi : హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీ రైసీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 21 సంతాప దినం పాటించనున్నట్లు ప్రకటించింది.
Leopard in Tirumala: తిరుమలలో మరోసారి చిరుతలు కలకలం రేపాయి. అలపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరించాయి.
Advertisment
తాజా కథనాలు