Priyanka Gandhi : ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఖమ్మం నేతలు తెరపైకి రోజురోజుకు కొత్త పేర్లు తీసుకొస్తున్నారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పేరు వినిపిస్తోంది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
KCR Bus Yatra : లోక్సభ ఎన్నికలు మొదలయ్యాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారం లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు నుంచి ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు.
Sachin Tendulkar : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ గురించి తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. ఒకప్పుడు దేశంలో క్రికెట్ కి అంత ఆధరణ ఉండేది కాదు.
Supreme Court On Patanjali Ads Case: పతంజలి సంస్థపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
BJP : గుజరాత్ లోని సూరత్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకీగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి అయిన నీలేష్ కుంభానీ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు.
FSSAI : ఎవరెస్ట్, మహాసియన్ ది హట్టి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు తయారు చేస్తున్న మసాల దినుసుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు బయటపడటంతో హాంకాంగ్, సింగాపూర్ దేశాలు వాటిని నిషేదిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తులు వివరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్లో బయటపడ్డాయి. జగన్ ఒక్కరి పేరు మీదే.. రూ.529.87 కోట్ల విలువైన స్థిర, చరాస్తులున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరికాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. జనసేన కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి ఆయన నామినేషన్ వేయనున్నారు.
Indian Air Force : 2019లో జమ్మూకశ్మీర్ లో పుల్వామా దాడి జరిగిన తర్వాత.. భారత వాయు దళం పాకిస్థాన్ లో బాలకోట్లో సర్జికల్ స్ట్రైక్ చేసిన సంగతి తెలిసిందే.
Helicopters Rehearsal : మలేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు హెలికాప్టర్లు గాలిలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది సిబ్బంది మృతి చెందారు.
Advertisment
తాజా కథనాలు