author image

B Aravind

Lok Sabha Elections : ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిపై సస్పెన్స్.. తెరపైకి ప్రియాంక గాంధీ పేరు..
ByB Aravind

Priyanka Gandhi : ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఖమ్మం నేతలు తెరపైకి రోజురోజుకు కొత్త పేర్లు తీసుకొస్తున్నారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పేరు వినిపిస్తోంది.

KCR : ఈరోజు నుంచి కేసీఆర్ బస్సు యాత్ర..
ByB Aravind

KCR Bus Yatra : లోక్‌సభ ఎన్నికలు మొదలయ్యాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారం లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు నుంచి ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు.

Sachin Tendulkar : 51వ వసంతంలోకి అడుగుపెట్టిన మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్..
ByB Aravind

Sachin Tendulkar : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ గురించి తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. ఒకప్పుడు దేశంలో క్రికెట్‌ కి అంత ఆధరణ ఉండేది కాదు.

Mumtaz Patel : 'నోటా' ఆప్షన్ ఉండగా ఏకగ్రీవంగా ఎలా ఎన్నికవుతారు : ముంతాజ్ పటేల్
ByB Aravind

BJP : గుజరాత్‌ లోని సూరత్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఏకీగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి అయిన నీలేష్ కుంభానీ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు.

FSSAI : మసాల దినుసుల్లో క్యాన్సర్ కారకాలు.. రంగంలోకి దిగిన భారత ఆహార భద్రత సంస్థ
ByB Aravind

FSSAI : ఎవరెస్ట్, మహాసియన్ ది హట్టి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు తయారు చేస్తున్న మసాల దినుసుల్లో క్యాన్సర్‌ కారకాలు ఉన్నట్లు బయటపడటంతో హాంకాంగ్, సింగాపూర్ దేశాలు వాటిని నిషేదిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

CM Jagan : సీఎం జగన్ ఆస్తుల విలువ తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ByB Aravind

YS Jagan : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఆస్తులు వివరాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో బయటపడ్డాయి. జగన్‌ ఒక్కరి పేరు మీదే.. రూ.529.87 కోట్ల విలువైన స్థిర, చరాస్తులున్నాయి.

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ నామినేషన్.. LIVE
ByB Aravind

ఆంధ్రప్రదేశ్‌లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరికాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. జనసేన కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి ఆయన నామినేషన్ వేయనున్నారు.

BJP : ఉగ్రదాడులపై బీజేపీ వేగంగా స్పందిస్తోంది : మాజీ ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ చీఫ్
ByB Aravind

Indian Air Force : 2019లో జమ్మూకశ్మీర్‌ లో పుల్వామా దాడి జరిగిన తర్వాత.. భారత వాయు దళం పాకిస్థాన్‌ లో బాలకోట్‌లో సర్జికల్‌ స్ట్రైక్ చేసిన సంగతి తెలిసిందే.

Watch Video : గాల్లో రెండు హెలికాప్టర్లు ఢీ.. 10 మంది మృతి
ByB Aravind

Helicopters Rehearsal : మలేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు హెలికాప్టర్లు గాలిలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది సిబ్బంది మృతి చెందారు.

Advertisment
తాజా కథనాలు