PM Modi : దేశంలో నాలుగు విడుతల్లో లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి. మరో మూడు విడుతల్లో పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి పోటి చేస్తున్న ప్రధాని మోదీ మంగళవారం నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
144 Section - Palnadu : పల్నాడు జిల్లాలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. రెండో రోజు కూడా ఇది కొనసాగడంతో ఎన్నికల సంఘం 144 సెక్షన్ అమలు కు ఆదేశాలు జారీ చేసింది.
Dog Attack : వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బసవేశ్వర్నగర్లో దారుణం జరిగింది. ఐదు నెలల పసికందు కుక్క దాడిలో మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం దుప్పలికి చెందిన నీలందత్తు, లావణ్య దంపతులు బసవేశ్వర్నగర్లో నాగభూషణం పాలిషింగ్ పరిశ్రమలో కొన్నిరోజుల క్రితం పనిలో చేరారు.
TET Hall Tickets : తెలంగాణ లో టెట్ అభ్యర్థులు బుధవారం నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 20 నుంచి జూన్ వరకు విద్యాశాఖ టెట్ నిర్వహించనుంది.
DOST : తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణలో ఈ నెల 20 నుంచి వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి సూచించారు.
తెలంగాణలో బీఆర్ఎస్కు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్రలు లెక్కచేయకుండా ప్రజలు బీజేపీ వైపు నిలబడ్డారన్నారు. ఆగస్టులోగా రుణమాఫీ చేయకపోతే సీఎం రేవంత్ ఆగస్టు సంక్షోభాన్ని ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు.
రాజస్థాన్లోని జైపూర్లో వాట్సాప్ గ్రూప్లోని కొన్ని మెసేజ్ల వల్ల మొదలైన వివాదం.. ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వెళ్లింది. ఓ ఫ్యామిలీ గ్రూప్లో బంధువుల మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో అస్లాం అనే వ్యక్తి తన బంధువైన సల్మాన్ అన్సారీని కత్తితో పొడిచి చంపేశాడు.
ఈసారి మూడు రోజుల ముందుగానే రుతుపవనాలు రానున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. మే 22కు బదులు.. మే 19వ తేదీనే రుతుపవనాలు అండమాన్ నికోబార్ను తాకనున్నాయని పేర్కొంది. జూన్ 1లోగా కేరళకు రుతుపవనాలు చేరే అవకాశం ఉందని తెలిపింది.
Advertisment
తాజా కథనాలు