author image

B Aravind

Pawan Kalyan : అసెంబ్లీలో మొదటిసారి మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌.. నవ్వులే నవ్వులు
ByB Aravind

ఆంధ్రప్రదేశ్‌లో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) మొదటిసారిగా అసెంబ్లీలో మాట్లాడారు.

Chandrababu : అందుకే అప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నా : చంద్రబాబు
ByB Aravind

CM Chandrababu : గతంలో సీఎం చంద్రబాబు సతీమణి గురించి వైసీపీ నేతలు అసెంబ్లీలో ప్రస్తావించడంతో ఆయన అసెంబ్లీ నుంచి వెళ్లిపోయి మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

Govt Employees : ప్రభుత్వ ఉద్యోగులకు అలెర్ట్.. ఇకనుంచి ఆలస్యంగా ఆఫీస్‌కు వచ్చారో అంతే సంగతులు
ByB Aravind

Casual Leave : ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు ఉద్యోగులు ఆలస్యంగా వస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఇలా ఆలస్యంగా వచ్చేవారికి చెక్ పెట్టేందుకు తాజాగా కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh : ప్రభుత్వాలు మారితే నిర్మాణాలు కూల్చివేయడమేనా !
ByB Aravind

Demolition Tradition : అది 2019 జూన్ 26.. అప్పటికి జగన్‌ (YS Jagan) సీఎంగా బాధ్యతలు చేపట్టి నెల రోజులు మాత్రమే దాటింది. 2014-2019 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో అనేక అక్రమ కట్టడాలు నిర్మించారని జగన్‌ సీరియస్‌గా ఉన్న రోజులవి..

Paper Leaks : ఇకనుంచి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే.. కోటీ జరిమానా, పదేళ్లు జైలు శిక్ష
ByB Aravind

UGC-NET : యూజీసీ-నెట్ పేపర్ లీక్ కావడం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇప్పటికే కేంద్రం ఈ పరీక్షను రద్దు చేసింది. త్వరలోనే ఈ పరీక్షకు కొత్త తేదీ ప్రకటించనున్నారు.

Vande Bharat Express : ప్రయాణికులకు అలెర్ట్.. వందేభారత్  ఎక్స్‌ప్రెస్ 4 గంటలు ఆలస్యం
ByB Aravind

విశాఖపట్నం-సికింద్రాబాద్‌ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) 4 గంటలు ఆలస్యంగా రానుంది. ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి ఉదయం 5.45 AMకు బయలుదేరాల్సి ఉంది.

Andhra Pradesh : వైసీపీ కార్యాలయం కూల్చివేత.. జగన్ ఏం అన్నారంటే
ByB Aravind

YS Jagan : తాడేపల్లిలో ఈరోజు తెల్లవారుజామున వైసీపీ కార్యాలయాన్ని సీఆర్‌డీఏ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ ఎక్స్ వేదికగా స్పందిచారు.

Andhra Pradesh : వైసీపీ కార్యాలయం కూల్చివేత.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

Ambati Rambabu : తాడేపల్లిలో ఈరోజు తెల్లవారుజామున వైసీపీ కార్యాలయాన్ని సీఆర్‌డీఏ అధికారులు కూల్చివేసే పనులు ప్రారంభించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ బుల్డోజర్లు, ప్రొక్లెయినర్లతో నిర్మాణంలో ఉన్న శ్లాబ్‌ను కూల్చివేశారు.

Advertisment
తాజా కథనాలు