author image

B Aravind

Heavy Rains : హైదరాబాద్‌లో కుమ్మేస్తున్న వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్
ByB Aravind

Heavy Rain : హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, జూబ్లీహిల్స్‌, హైటెక్‌సిటీ, బంజారాహిల్స్‌, బేగంపేట, అమీర్‌పేట, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వాన కుమ్మేస్తోంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

Telangana : తీహార్ జైలులో కవితతో కేటీఆర్, హరీష్ ములాఖాత్
ByB Aravind

లిక్కర్‌ కేసుకు సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయి తీహార్‌ జైల్లో ఉంటున్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) తో.. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు ములాఖాత్ అయ్యారు.

Keir Starmer : యూకే నూతన ప్రధానిగా కీర్‌ స్టార్మర్‌.. ఆమోదించిన బ్రిటన్ రాజు
ByB Aravind

Keir Starmer : బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. ఫలితాలు వెలువడిన అనంతరం స్టార్మర్.. బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో కింగ్ ఛార్లెస్‌ - 3 ని మర్యాదపూర్వకంగా కలిశారు.

NEET Paper Leakage : నీట్ పరీక్ష రద్దు చేయొద్దు.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్
ByB Aravind

NEET Exam : నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌పై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదని.. ఇలా చేస్తే నిజాయతీగా పరీక్ష రాసిన అభ్యర్థుల ప్రయోజనాలను దెబ్బ తీసినట్లవుతుందని పేర్కొంది.

UK Elections : లేబర్ పార్టీ భారీ విజయం.. స్పందించిన ప్రధాని మోదీ..
ByB Aravind

బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్‌ యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో లేబర్‌ పార్టీ విజయంపై ప్రధాని మోదీ (PM Modi) ఎక్స్‌లో స్పందించారు.

Telangana : తెలంగాణకు కొత్త చీఫ్‌ ఎలక్టోరల్ ఆఫీసర్‌.. ఎవరంటే ?
ByB Aravind

Telangana New CEO : తెలంగాణ చీఫ్‌ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా సుదర్శన్‌రెడ్డి (Sudarshan Reddy) నియమితులయ్యారు. ఇందుకు సంబధించి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ చీఫ్‌ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా వికాస్‌ రాజ్ ఉన్న సంగతి తెలసిందే.

TG - AP : తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి ముహుర్తం ఖరారు .. ఆ అంశాలపైనే చర్చ
ByB Aravind

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం భేటీ కానున్న సంగతి తెలిసిందే. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్‌ (Praja Bhavan) లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలవనున్నారు.

Bhole Baba : భోలే బాబాకు రూ.100 కోట్ల ఆస్తి.. బయటపడుతున్న విస్తుపోయే నిజాలు
ByB Aravind

ఉత్తరప్రదేశ్‌ హత్రాస్‌ జిల్లాలో భోలే బాబా (Bhole Baba) ఆధ్వర్యంలో నిర్వహించిన సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు 121 మంది మృతి చెందారు.

Advertisment
తాజా కథనాలు