author image

B Aravind

BIG BREAKING : కేంద్ర కేబినేట్‌లో కీలక నిర్ణయం.. 14 పంటలకు కనీస మద్ధతు ధర
ByB Aravind

Central Cabinet Meeting : ఢిల్లీలోని కేంద్ర కేబినేట్ సమావేశం జరిగింది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ అధ్యక్షతన జరిగిన ఈ మొదటి భేటీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

PM Modi : జూన్ 21న యోగా డే.. ప్రధాని మోదీ ఈసారి వెళ్లేది అక్కడికే
ByB Aravind

Yoga Day : జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం జమ్మూకశ్మీర్‌లో నిర్వహించనున్న యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.

Heat Wave : ఢిల్లీలో దంచికొడుతున్న ఎండలు.. 15 మంది మృతి !
ByB Aravind

Heat Wave : దేశరాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. ఓవైపు ఎండలు.. మరోవైపు నీటి సంక్షోభంతో నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. గడిచిన 72 గంటల్లో వడదెబ్బతో 15 మంది మృతి చెందడం కలకలం రేపింది.

Telangana : కరీంనగర్ బస్ స్టేషన్‌లో పుట్టిన చిన్నారికి లైఫ్‌టైం ఫ్రీ బస్ పాస్
ByB Aravind

VC Sajjanar : ఇటీవల కరీంగర్ బస్‌స్టాండ్‌ లో ఓ మహిళ.. బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఊరెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చిన ఆ మహిళకు పురిటినొప్పులు రావడంతో.. అక్కడే ఉన్న ఆర్టీసీ మహిళా సిబ్బంది ఆమెకు పురుడు పోశారు.

Tamilnadu : కల్తీమద్యం కలకలం..  ఐదుగురు మృతి
ByB Aravind

Spurious Liquor : తమిళనాడులో మరోసారి కల్తీ మద్యం కలకలం రేపింది. కళ్లకురిచి అనే జిల్లాలో కల్తీ మద్యం తాగడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 10 మంది ఆసుపత్రిపాలయ్యారు.

Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. అక్కడ పనిచేస్తే రూ.8 లక్షల ప్యాకేజ్‌
ByB Aravind

ప్రముఖ ఐటీ దిగ్గజం.. ఇన్ఫోసిస్ (Infosys) తమ ఉద్యోగులకు అదిరిపోయే ప్యాకేజ్‌ను ప్రకటించింది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఏర్పాటుచేసిన డెవలప్‌మెంట్ సెంటర్‌లో పనిచేసేందుకు ముందుకొస్తే రూ.8 లక్షల వరకు శాలరీ ఇస్తామని పేర్కొంది.

Watch Video : విమానంలో ఆగిపోయిన ఏసీ.. ఉక్కపోతతో అల్లాడిన ప్రయాణికులు
ByB Aravind

AC - Space Jet : ఢిల్లీ నుంచి బిహార్‌లోని దర్భంగాకి ప్రయాణించిన స్పైస్‌జెట్‌ విమానంలో ఎయిర్‌ కిండిషనర్ పనిచేయలేదు. దాదాపు గంటకు పైగా ఏసీ పనిచేయకపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులు ఉక్కపోతకు గురయ్యారు.

Nalanda University : పుస్తకాలు అగ్నికి కాలిపోవచ్చు.. కానీ జ్ఞానం కాదు : మోదీ
ByB Aravind

Nalanda University : బిహార్‌లోని రాజ్‌గిర్‌లో ఈరోజు(బుధవారం) ప్రధాని మోదీ నలందయ యూనివర్సిటీ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు