Madan Mohan: మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలు బుధవారం ఢిల్లీలో నిరసన చేయనున్నారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారానికి సంబంధించి.. మదన్మోహన్, ఆయన మద్దతుదారులు కూడా వారికి సమీపంలో ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Supreme Count on NEET Scam: నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీకోర్టు తీర్పునిచ్చింది. హుజారీబాగ్, పాట్నాలో మాత్రమే పేపర్ లీకైందని.. దీనివల్ల 155 మందికి మాత్రమే లబ్ధి చేకూరిందని తెలిపింది.
Ethiopia Landslide: ఇథియోపిలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 157 మంది మృతి చెందారు.
Rahul Gandhi Over Union Budget 2024:
Microsoft CrowdStrike Outage: మైక్రోసాఫ్ట్ విండోస్లో టెక్నికల్ సమస్య తలెత్తగా అనేక దేశాలు కుదేలయ్యాయి. కానీ చైనాలో మాత్రం ఈ ప్రభావం అంతగా కనిపించలేదు.
Smita Sabharwal : ఇటీవల ఐఏఎస్ ట్రైనీ అధికారి పూజా ఖేద్కర్ ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆమె తనకు వైకల్యం ఉన్నట్లు కూడా తప్పుడు సర్టిఫికేట్ సమర్పించారు.
Advertisment
తాజా కథనాలు